కొందరు ముస్లింలపై ఉన్న వ్యక్తిగత కక్షను తీర్చుకునేందుకు, శ్రీరామనవమి పండుగ రోజున మతఘర్షణలు సృష్టించేందుకు అఖిల భారత హిందూ మహాసభ సభ్యులు కుట్ర పన్నారు. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో గోవును హత్య చేసి ఆ నెపా�
పాడి రైతు ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పశు సంపద పెంపునకు ‘కృషి కళ్యాణ్ అభియాన్' (జాతీయ కృత్రిమ గర్భధారణ) కార్యక్రమం అమలు చేస్తున్నది.
ఒక ఆవు ఏకంగా ఇంటి పైకప్పు పైకి ఎక్కింది. అయితే అది అక్కడికి ఎలా చేరిందో అన్నది అర్ధం కాలేదు. ఒక ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను ఆదివారం పోస్ట్ చేశారు. దీంతో ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
ఓ ఆవు బట్టల దుకాణానికి వెళ్లింది. స్టోర్ మొత్తం కలియ తిరుగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అదేంటి..! ఆవు బట్టల దుకాణానికి వెళ్లడం ఏంటి..? అని అనుకుంటున్నారా..? అవును మీరు విన్నది నిజమే. ఇందుకు సంబంధించ�
పశువుల ఎరువుకు డిమాండ్ పెరిగింది. యాసంగి సీజన్ కోసం ముందస్తుగా పశువుల పేడను పంట పొలాల్లో వేసే పనుల్లో రైతులు బీజీగా ఉన్నారు. పశుసంపద తగ్గడంతో సేంద్రియ ఎరువుల కొరత ఏర్పడింది. దీంతో రైతులు దూర ప్రాంతాలక�
మండలంలోని తాళ్ల రాంపూర్ గ్రామానికి చెందిన దొంతుల గంగమోహన్, శ్రీదేవి దంపతులు గోమాతను పెంచుకుంటున్నారు. గోవు గర్భందాల్చి ఐదు నెలలు పూర్తి కావడంతో ఇంటి వద్ద సీమంతం నిర్వహించారు.
Bejjur | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టిస్తున్నది. గతకొన్ని రోజులుగా జిల్లాలోని పలు గ్రామాల్లో సంచరిస్తున్న పులి.. తాజాగా బెజ్జూరు మండలంలో కుకుడా గ్రామంలో
Gujarat | నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తల్లీకుమారుడిపై ఓ ఆవు దాడి చేసింది. ఆ ఆవు దాడి నుంచి తల్లీ తన బిడ్డ ప్రాణాలను కాపాడుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Man Kicks Cow | హిందువులు గోమాతను ఎంతో భక్తితో కొలుస్తారు. ఆవుకు అపకారం తలపెట్టే పని మాత్రం చెయ్యరు. అలాంటి గోమాత పట్ల ఓ వ్యక్తి కర్కశంగా వ్యవహరించారు. తాళ్లతో కట్టేసి విచక్షణా రహితంగా కొట్టాడు. ఇందుకు సంబంధించిన �
ముంబై-గాంధీనగర్ మధ్య ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించిన వందేభారత్ ఎక్స్ప్రెస్వే రైలు మరోసారి ప్రమాదానికి గురైంది. మొన్న బర్రెలు ఢీకొనడంతో రైలు ముందుభాగం ఊడిపడగా.. తాజాగా ఆవును ఢీకొనడంతో రైలు ముందు బంప�
గుజరాత్లో వేల ఆవులు రోడ్లపైకి వచ్చాయి. షెల్టర్ హోమ్స్ నిర్వహణకు రూ.500 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. దీంతో నిరసన చేపట్టిన 200 మంది షెల్టర్ హోమ్స్ నిర్వాహకులు గురువ�
Uttar Pradesh | కాన్పూర్కు చెందిన ఓ వ్యక్తి తన పిట్ బుల్ డాగ్ను తీసుకొని బయటకు వచ్చాడు. అక్కడే ఉన్న ఓ ఆవుపై కుక్క దాడి చేసింది. ఆవు నోటి భాగాన్ని కుక్క తన పండ్లతో గట్టిగా పట్టుకుంది. ఈ రెండు జంతువులను