బొంరాస్ పేట : 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి కొవిడ్ టీకా వేయాలని డీప్యూటీ డీఎంహెచ్వో రవీంద్ర యాదవ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలతో సమావేశం నిర్వహ
Covid 19 | దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,423 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 443 మంది మరణించారు. మరో 15,021 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు కేంద్ర వైద్యారోగ్య శాఖ
Governor Tamilisai | దేశంలో వంద కోట్ల టీకాల పంపిణీ పూర్తి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రత్యేక సందేశం ఇచ్చారు. అపోహ వీడి అందరూ టీకా వేసుకోవాలని గవర్నర్ కోరారు. ప్రత్యేక సందేశం ఇచ్చి�
PM Modi | దేశంలో వ్యాక్సిన్ డోసుల పంపిణీ వంద కోట్ల మార్క్ దాటిన నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేస�
Telangana | దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు విరామం ప్రకటించింది. గురువారం నుంచి నాలుగు రోజుల పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియకు సెలవు ప్రకటించాలని వైద్య సి�
Covid Vaccine | ఖాజాగుడాలోని జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మా
Covid Vaccination | పొలాల వద్ద టీకాలు వేస్తున్న ఓ రెండు చిత్రాలను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ వారిని అభినందించారు. ఒకటి ఖమ్మం జిల్లా నుంచి మరొకటి రాజన్న సిరిసిల్ల
మహేశ్వరం : ప్రతి ఒక్కరు కోవిడ్-19 టీకాలను వేయించుకోవాలని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుక్కుగూడ, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లల్ల�
Covid Vaccination | మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పాలకుర్తి నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మీడియాతో మాట�
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్లో కొత్త మైలురాయిని అందుకున్నాం. ఇండియాలో ఇప్పటి వరకు 70 కోట్ల మంది కరోనా టీకాలు ఇచ్చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తెలిపారు. అయితే గ�