దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి గురించి ప్రస్తావించారు.
న్యూఢిల్లీ: నెలకు 31 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యానికి దేశం చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. రాబోయే రెండు నెలల్లో నెలకు 45 కోట్ల డోస్ల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంట
Covid Vaccination | రాష్ట్రంలో గురువారం ఉదయం వరకు కరోనా వ్యాక్సినేషన్ 4 కోట్ల మార్కును దాటింది. ఇప్పటివరకు అర్హులైన 95 శాతం మందికి మొదటి డోసు పంపిణీ చేశారు. రెండో డోసు 50 శాతం పూర్తయిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ
జీహెచ్ఎంసీ సిబ్బంది ముందస్తు ఫోన్లు జడ్సీ ఆదేశాలతో శేరిలింగంపల్లి జోన్లో అమలు మియాపూర్ , డిసెంబరు 6 : ‘హలో నేను ఎస్ఎఫ్ఏను మాట్లాడుతున్నా.. మీ కరోనా టీకా రెండో డోసు గడువు వచ్చింది.. రేపు మీ కాలనీలోనే ఏర�
Coronavirus | దేశంలో 7 వేల దిగువకు రోజువారీ కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 6,990 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 190 మంది మరణించారు. మరో 10,116 మంది కరోనా నుంచి
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాల పాలిత రాష్ట్రాలు వెనుక ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ లేదా దాని మిత్రపక్షాల పాలిత రాష్ట్రాలు 90 శాతం మందికి పైగా ప్రజలకు మొ�
న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సినేషన్పై ప్రస్తుత దశలో అనుమానాలు వ్యక్తం చేయలేమని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటికే కోట్లాది మంది టీకా తీసుకున్నారని, డబ్ల్యూహెచ్ఓ ఆమోదం కూడా ఉందని త�
న్యూఢిల్లీ: ‘లక్కీ డ్రా’తో కరోనా వ్యాక్సినేషన్ను వేగవంతం చేయవచ్చని కేంద్రం భావిస్తున్నది. వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న వారికి వారం లేదా నెలవారీగా లక్కీడ్రా తీసి విజేతలకు నగదు, కిచెన్ పరికరాలు, �
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 22 నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ జిల్
Minister Harish Rao | రాష్ట్రంలో జాతీయ సగటును మించి వ్యాక్సినేషన్ పూర్తయిందని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. బుధవారం నాటికి రాష్ట్రంలో 84.3 శాతం మందికి మొదటి డోస్ పూర్తి కాగా, 38.5