లక్నో: ఉత్తరప్రదేశ్లోని యాదవ్ల ఇలాఖాలో గత పది రోజులలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఎప్పుడైతే ఆ పార్టీ మాజీ అధినేత ములాయం సింగ్ యాదవ్ వ్యాక్సిన్ వేసుకోవడం, ఆ మరుసటి రోజే ప
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా వ్యాక్సిన్లు ఇవ్వడం ప్రారంభించి సుమారు ఆరు నెలలు కావస్తోంది. ఇప్పటి వరకూ 24 కోట్లకుపైగా వ్యాక్సిన్లు ఇచ్చారు. అయితే తాజాగా కొవిడ్ వ్యాక్సిన్ల వల్ల కలిగిన దుష్ప్రభా�
గౌహతి : కొవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులు అందుకున్న ఉద్యోగులు సోమవారం నుండి కార్యాలయాల్లో విధుల్లో చేరాల్సిందిగా అసోం ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కమిషనర్, సె
న్యూఢిల్లీ: తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ వ్యాక్సినేషన్ విషయంలో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో ఒకసారి కరోనా వచ్చిన వాళ్లకు అసలు వ్యాక్సినే అవసరం లేదన్నది కీలక పాయింట్. ఇది చాలా మంద�
హైదరాబాద్ : అక్టోబరు నెల నాటికి తెలంగాణలో ఐటీ ఉద్యోగులకు సంపూర్ణ వ్యాక్సినేషన్ పూర్తి కానుంది. వివిధ సంఘాల భాగస్వామ్యం ద్వారా ఐటీ పరిశ్రమ తన ఉద్యోగులు, వారి కుటుంబాలకు టీకా డ్రైవ్లు నిర్వహిస్తో�
హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులందరికీ కొవిడ్ టీకాలు వేసే కార్యక్రమాన్ని మెగాస్టార్ చిరంజీవి మంగళవారం ప్రారంభించారు. 24 క్రాఫ్ట్స్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరే�
హైదరాబాద్ : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ సాయంత్రం 7.30 గంటలకు ఆస్క్ కేటీఆర్ ( Ask KTR ) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. వ్యాక్సినేషన్పై బ
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కోసం పూర్తిస్థాయిలో లేదా కనీసం సింగిల్ డోసు వ్యాక్సిన్ వేసుకున్న వారికి వైరస్ సోకిన సందర్భాలు ఉన్నా.. వాళ్లలో ఎవరూ చనిపోలేదని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్�
న్యూఢిల్లీ: ‘భారత్ను కోవిండ్ నుంచి కాపాడండి.. అందరికీ ఉచితంగా టీకాలు ఇవ్వండి.’ ఇది కోవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన సందేశం. వీడియో రూపంలో ఈ సందే�
న్యూఢిల్లీ: ఈ 2021 ఏడాది ముగిసేలోపు దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన�