స్టార్ హోటళ్లలో వ్యాక్సినేషన్పై కేంద్రం ఆగ్రహం | నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ఆసుపత్రులు స్టార్ హోటళ్ల సహకారంతో కొవిడ్ టీకా ప్యాకేజీలు ప్రకటించడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
హైదరాబాద్ : అందుబాటులోని వ్యాక్సిన్ డోసులతో రాష్ట్రంలో కరోనా తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్, కీసరలో 10 రోజుల పా�
పోర్ట్ బ్లెయిర్: అండమాన్ నికోబార్ దీవుల్లోని జరవ తదితర తెగలవారికి కోవిడ్ టీకాల కార్యక్రమం పెద్దఎత్తున చేపట్టారు. సున్నితమైన రోగనిరోధకత కలిగిన ఈ తెగలలో గతేడాది కన్నా ఎక్కువ కోవిడ్ కేసులు కనిపిస్తుండడంత
కరోనా కట్టడికి పకడ్బందీ ప్రణాళిక ప్రజలతో మమేకమై ఉండే వారందరికీ వ్యాక్సిన్ గ్రేటర్ పరిధిలో 3 లక్షలకుపైగా గుర్తింపు రేపటి నుంచి టీకాలు పంపిణీ మూడ్రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు 30 సర్కిళ్లలో 30 ప్రత్యేక కే
హైదరాబాద్ , మే 24: వ్యాక్సినేషన్పై అన్ని రకాల అపోహలూ తొలగించుకుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వ్యాక్సిన్ డోసులు పూర్తి చేసుకోవాలని అంటున్నారు అపోలో స్పెక్ట్రాకు చెందిన ఇంటర్నల్ మెడిసిన్ డిపార్ట్మె
ఢిల్లీ : దేశ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి టీకాలు ఎగుమతి చేయలేదని కోవిషీల్డ్ తయారీదారు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అదర్ పూనవల్లా అన్నారు. భారత్లో వ్యాక్సినేషన్పై సీరం సంస్థ మంగళవార�
భారత్లో కరోనా సంక్షోభంపై ఫౌచీ వాషింగ్టన్, మే 9: భారతదేశంలో కరోనా సంక్షోభానికి వ్యాక్సినేషన్ ఒక్కటే దీర్ఘకాలిక పరిష్కారం అని అమెరికా వైద్య నిపుణుడు ఆంథోనీ ఫౌచీ సూచించారు. వ్యాక్సినేషన్ వేగంగా జరగాలం�
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం జర్నలిస్టులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులందరికీ ఇది వర�
న్యూఢిల్లీ: ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్తో సతమవుతున్న ఇండియాలో థర్డ్ వేవ్ కూడా తప్పదని ప్రభుత్వంతోపాటు సుప్రీంకోర్టు కూడా తేల్చిసింది. అందుకు సిద్ధంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేసింద�
రిజిస్ట్రేషన్ కోసమంటూ తెలియని యాప్లు వలలో పడొద్దంటూ కేంద్రం హెచ్చరిక హైదరాబాద్, మే 04, (నమస్తే తెలంగాణ): కరోనా నుంచి తప్పించుకొనేందుకు ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే అదునుగా సై