మహారాష్ట్రకు నిపుణుల హెచ్చరికముంబై, ఏప్రిల్ 28: ప్రజలకు టీకాలు వేసే కార్యక్రమం మందగమనంతో మహారాష్ట్ర కరోనా మూడో దశ ఉద్ధృతిని (మూడో వేవ్ను) ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. దేశం మొత్త�
న్యూఢిల్లీ: కరోనా టీకా కోసం మూడు గంటల్లో సుమారు 80 లక్షల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మే 1 నుంచి కరోనా వ్యాక్సినేషన్ మూడో దశ దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నది. ఇందులో భాగంగా 18-44 ఏండ్ల వారికీ ట
కొండాపూర్, ఏప్రిల్ 26 : కరోనా రెండోదశ విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం వైరస్ నియంత్రణకు తీసుకొచ్చిన వ్యాక్సిన్ను క్రమంగా అన్ని వయస్సుల వారికి వర్తింపజేస్తున్నది. మే 1 నుంచి అన్ని వయస్సుల వారికి వ్యాక�
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్లను మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ ఇస్తున్న సంగతి తెలుసు కదా. అయితే 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వాళ్లు వ్యాక్సిన్ కోసం CoWIN వెబ్పోర్టల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేష�
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. తాజాగా ఈ కేసుల సంఖ్య మూడున్నర లక్షలకు చేరువైంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,49,691 కేసులు నమోదు కాగా.. మరో 2767 మంది మృత్యువాత పడినట్లు కేంద్ర ఆరోగ�
న్యూఢిల్లీ: దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ మే 1వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలుసు కదా. దీనికి సంబంధించి ఈ నెల 24 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన�
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా వ్యాక్సినేషన్ అద్భుతమైన ఫలితాలు ఇస్తోంది. ఇప్పటి వరకూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కరోనా బారిన పడిన వారి సంఖ్య చాలా చాలా తక్కువగా ఉన్నట్లు చూపిస్తున్న �
హైదరాబాద్: కరోనా వైరస్ టీకాలను దేశ ప్రజలందరికీ ఇవ్వాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన తన ట్విట్టర్లో ఓ వీడియోను పోస్టు చేశారు. కరోనా టీకా దేశానికి అవసరం అని, సురక్ష�
న్యూఢిల్లీ: కొవిడ్ వ్యాక్సినేషన్ను ఏప్రిల్ నెలలో ఆదివారాలు, పండుగ రోజుల్లోనూ కొనసాగించాలని రాష్ట్రాలను కోరింది కేంద్ర ప్రభుత్వం. గురువారం నుంచే మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన
హైదరాబాద్ : రాష్ట్రంలో 45 ఏళ్లు దాటిన వారందరికి గురువారం నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ వేయనున్నట్లు డీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని కేంద్రం సూచిం�