బీజింగ్: షాంఘై నగరంలో ప్రస్తుతం కోవిడ్ లాక్డౌన్ ఆంక్షలను సడలించారు. చైనా ఆర్థిక నగరమైన షాంఘైలో గత రెండు నెలల నుంచి తీవ్రమై కోవిడ్ ఆంక్షలను అమలు చేశారు. గత రాత్రి నుంచి నగరంలోని ప్రజ
ఈ నెల 16 నుంచి మరింత కోవిడ్ ఆంక్షలను ఎత్తేసింది తమిళనాడు సర్కార్. అయితే లాక్డౌన్ నిబంధనలను మాత్రం మార్చి 2 వరకూ పొడిగించారు. పెళ్లిళ్లు తదితర శుభ కార్యాలకు 200 మంది మాత్రమే హాజరు కావాలని, అ�
గౌహతి: అస్సాం రాష్ట్ర ప్రభుత్వం అన్ని కోవిడ్-19 ఆంక్షలను ఎత్తివేసింది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ఎటువంటి ఆంక్షలు ఉండవని సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు. కర్ఫ్యూను ఎత్తివేస్తున్నామని,
కరోనా నిబంధనలు విధించడమే కారణం ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన కుటుంబంతో సహా రాజధాని ఒట్టావాలోని అధికారిక నివాసం వదిలి రహస్య ప్రాంతంలో తలదాచుకోవడానికి వెళ్లారు. కొవిడ్-19 వ్యాక్సిన్కు వ్యతిర
గౌహతి: కరోనా టీకాలు వేసుకోకపోతే బహిరంగ ప్రదేశాలకు రావొద్దని అస్సాం ప్రభుత్వం తెలిపింది. ఆసుపత్రులకు మినహా మరెక్కడా ప్రవేశించడానికి అనుమతించబోమని స్పష్టం చేసింది. ప్రజలందరూ బహిరంగ ప్రదేశ
Jacinda Ardern | న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ పెండ్లికి కరోనా ఆంక్షలు అడ్డొచ్చాయి. కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి దేశంలో కరోనా ఆంక్షలను కఠినతరం చేశారు
Covid restrictions: కరోనా కేసుల సంఖ్య గత నాలుగైదు రోజుల నుంచి వేగంగా పెరుగుతున్నది. వారం క్రితం దేశంలో రోజువారీ కేసులు కేవలం ఆరు వేలు నమోదుకాగా.. ఇవాళ ఆ సంఖ్య