దేశంలో తగ్గుతున్న మాస్క్ వినియోగం రెండో వేవ్కు ముందూ ఇదే ధోరణి ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం కరోనా నిబంధనలు పాటించాలని సూచన న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ఒకవైపు ఒమిక్రాన్ ఉపద్రవం ముంచుకొస్తుండగా �
Minister Talasani Clarity on movie ticket prices | తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు తగ్గించమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రితలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఒమిక్రాన్
అమృత్సర్: తీర్థయాత్ర కోసం భారత్కు వచ్చి కరోనా వల్ల చిక్కుకుపోయిన పాకిస్థాన్కు చెందిన 98 మంది హిందువులు ఏడాదిన్నర తర్వాత ఆదివారం బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నెల మూడో తేదీనే వారు పంజాబ్లోని అట్టా�
చండీగఢ్: పాకిస్థాన్కు చెందిన 51 మంది హిందువులు గత కొన్ని నెలలుగా పంజాబ్లో చిక్కుకున్నారు. పుణ్య క్షేత్రాలను సందర్శించేందుకు గత ఏడాది భారత్కు వచ్చిన వీరు, కరోనా ఆంక్షల నేపథ్యంలో అమృత్సర్లో ఉండిపోయా
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో కరోనా నేపథ్యంలో విధించిన ఆంక్షలను సడలించారు. 50 శాతం సామర్థ్యంతో బస్సులను అనుమతించినప్పటికీ గురువారం కోల్కతాలో ప్రైవేట్ బస్సులు రోడ్డెక్కలేదు. ఇంధనం ధరలు పెరిగిన నేపథ్యంల�
జూన్ 15 వరకు ఆంక్షలు పొడిగింపు | కొవిడ్ ఆంక్షలను మరోసారి పొడిగిస్తూ పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంక్షలను ఈ నెల 15 వరకు పొడిగిస్తున్నట్లు సోమవారం వెల్లడించింది.
పోలీసుల పనితీరు భేష్ | రాష్ట్రంలో లాక్డౌన్, కరోనా నిబంధనల అమలు తీరులో పోలీసుల పనితీరు భేషుగ్గా ఉందని హైకోర్టు ప్రశంసించింది. భవిష్యత్లోనూ ఇదే రీతిలో పనిచేయాలని సూచించింది.
గోవాలో కొవిడ్ ఆంక్షలు | ప్రపంచ పర్యాటక కేంద్రమైన గోవాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రం ప్రభుత్వం రేపటి నుంచి వారంపాటు కొవిడ్ ఆంక్షలు విధిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
25 మందే అనుమతి | రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ ఉత్తరాఖండ్ సీఎం తిరత్ సింగ్ రావత్ ఉన్నతాధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వివాహా వేడుకకు హాజరయ్యేందుకు గతంలో 100 మందికి వరకు అనుమతి
రేపు కుంభోత్సవం | శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి శుక్రవారం శాస్త్రోక్తంగా కుంభోత్సవం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేఎస్ రామారావు తెలిపారు.