భారత్లో 2020లో నమోదైన కొవిడ్ మరణాల్లో సుమారు 11.9 లక్షల మరణాలు అధికం అని ఓ అంతర్జాతీయ సర్వే వెల్లడించింది. అధికారిక లెక్కల కన్నా ఆ మరణాల సంఖ్య 8 రెట్లు ఎక్కువ అని తెలిపింది.
China | కరోనా పుట్టినిళ్లు చైనాలో మహమ్మారి విళయతాండవం చేస్తున్నది. కేవలం 30 రోజుల్లోనే 60 వేల మందిని పొట్టనపెట్టుకున్నది. దేశంలో అమలులో ఉన్న జీరో కోవిడ్ పాలసీని డ్రాగన్ ప్రభుత్వం గతేడాది
China Covid deaths: ఆర్నేళ్ల విరామం తర్వాత తొలిసారి చైనాలో కోవిడ్ మరణం నమోదు అయ్యింది. దేశ రాజధాని బీజింగ్లో కోవిడ్ కేసులు అధికంగా ఉన్నట్లు అధికారులు వార్నింగ్ ఇచ్చారు. శనివారం నుంచి బీజింగ్లో కోవిడ్ వల్�
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం నాడు కొత్తగా 2,136 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 10 మంది మరణించారు. కరోనాతో ఒకే రోజు 10 మంది మరణించడంతో ఢిల్లీ ఆరోగ్య శాఖ అధ�
న్యూఢిల్లీ: కోవిడ్ మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదికపై రాహుల్ గాంధీ స్పందించారు. ఇండియాలో కోవిడ్ వల్ల 47 లక్షల మంది మరణించినట్లు డబ్ల్యూహెచ్వో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ రిప�
న్యూఢిల్లీ: ఇండియాలో కోవిడ్ వల్ల 47 లక్షల మంది మరణించి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఓ రిపోర్ట్లో తెలిపింది. దీన్ని కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్ డాక్టర్ ఎన్కే అరోరా తప్పుపట్టారు. భారత్�
న్యూఢిల్లీ: రెండేళ్లలో 47 లక్షల కరోనా మరణాలు భారత్లో నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. 2020 జనవరి నుంచి 2021 డిసెంబర్ వరకు భారత్లో లక్షలాది మంది కరోనా వల్ల చనిపోయినట్లు ఆ సంస్థ నివేదిక పేర్కొంది. క�
బ్యాంకాక్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య 60 లక్షలు దాటింది. కొన్ని దేశాలు కరోనా ఆంక్షలు తొలగిస్తున్నా.. మరికొన్ని దేశాలు మాత్రం ఇంకా నియమావళిని పాటిస్తున్నాయి. మరణాల్ల
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్త 67,597 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా నుంచి 1,80,456 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల 1188 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్ప
Covid Deaths | దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 1,67,059 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,192 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Spain | స్పెయిన్లో కరోనా మరణాలు 90 వేలకు చేరాయి. ఈ విషయాన్ని స్పెయిన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. గత శుక్రవారం నుంచి సోమవారం వరకు 202 కరోనా మరణాలు సంభవించాయని
పాట్నా: కోవిడ్తో మృతిచెందిన బాధిత కుటుంబాలకు నాలుగు లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీహార్ సర్కార్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన నిర్ణయానికి ఆ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కోవిడ్ వల్�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మరోసారి విజృంభిస్తున్నది. కరోనా కేసులతోపాటు మరణాల సంఖ్య పెరుగుతున్నది. ఆరు నెలల కనిష్ఠానికి కరోనా కేసులు, నాలుగు నెలల గరిష్ఠానికి డెత్ టోల్ చేరింది. ఒక్క డిసెంబర�
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా 6,987 కరోనా కేసులు, 162 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,86,802కు, మొత్తం మరణాల సంఖ్య 4,79,682కు పెరిగింది. ప్రస్తుతం 76,766 యాక్ట