మియాపూర్ : కొవిడ్తో మరణించిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటున్నదని ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ అన్నారు. కొవిడ్తో మరణించిన వారికి ప్రభుత్వ పరంగా రూ. 50 వేల ఎక్స్ గ్రేషియాను అందిస్తుందని
లిమా: లాటిన్ దేశం పెరూలో కోవిడ్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య రెండు లక్షలు దాటింది. ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో కొత్తగా 25 మంది మరణించారు. దీంతో దక
మాస్కో: రష్యాలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అక్టోబర్ 30 నుంచి వారం రోజులు పెయిడ్ హాలిడేను ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ బుధవారం ప్రకటించారు. టీకా వేసుకునేందుకు ప్రజలు ముంద
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య ఏడు లక్షలు దాటింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ డేటా ప్రకారం గడిచిన 108 రోజుల్లోనే ఆ దేశంలో కొత్తగా లక్ష మందిపైగా మరణించ�
టెహ్రాన్: ఇరాన్లో కోవిడ్ మృతుల ( Covid Deaths ) సంఖ్య అధికారికంగా లక్ష దాటింది. ఆ దేశ ఆరోగ్యశాఖ ఈ విషయాన్ని గురువారం వెల్లడించింది. మరోవైపు కరోనా నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా కఠిన ఆంక్షలు అమలు చేస్తున
జకార్తా: ఇండోనేషియాలో కరోనా పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉన్నది. గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో 1,747 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య లక్ష మార్కును దాటింది. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,00
న్యూఢిల్లీ: మొదటి నుంచీ చాలా మంది అనుమానిస్తున్నదే నిజమని తాజాగా మరో సర్వే తేల్చింది. ఇండియాలో ఇప్పటి వరకూ కరోనా కారణంగా చనిపోయింది 4.14 లక్షల మంది అని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. కాన
న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా 38,949 మందికి కరోనా వైరస్ సంక్రమించింది. ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా 542 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. 40,026 మంది వైరస్ నుంచి రికవరీ అయ్యారు.
కరోనా కేసులు | దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 37,154 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 724 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా రికవ�
న్యూఢిల్లీ: కోవిడ్ వల్ల 50 ఏళ్ల లోపు వాళ్లే ఎక్కువ సంఖ్యలో చనిపోయినట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. ఇండియన్ జర్నల్ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ లో స్టడీకి సంబంధించిన ఫలితాలను ప్రచుర