హైదరాబాద్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. సెకండ్ వేవ్ ధాటికి దేశ ప్రజలు అల్లాడిపోయారు. అతి భయానకమైన రోజులు గడపాల్సి వచ్చింది. అనేక రాష్ట్రాల్లో తొలి వేవ్తో పో
సెకండ్ వేవ్లో 45 ఏండ్లలోపువారిలో అధిక మరణాలు ఇతర ఆరోగ్యసమస్యలు లేకున్నా మృత్యువాత ముందస్తు లక్షణాలు బయట పడకపోవటం ముఖ్య కారణం అంటున్న వైద్యులు న్యూఢిల్లీ, మే 22: యువత, నడివయస్సువారిపై కరోనా పంజా విసురుతు�
జెనీవా: కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే. ఆ మహమ్మారి వల్ల గత ఏడాది కాలంలో లక్షలాది మంది ప్రాణాలు విడిచారు. అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ కోవిడ్ డేటా ప్రకారం.
దృష్టి మళ్లించడమే కేంద్రం విధానం | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు.
బల్లియా : టైర్, పెట్రోల్ ఉపయోగించి మృతదేహాన్ని దహనం చేసినందుకు ఐదుగురు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు విధుల నుండి సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం చోటుచేసుకుంది. మాల్
కందుకూరు, మే 11 : కరోనా సోకడంతో వారం రోజుల వ్యవధిలో భార్యాభర్తలు మృతిచెందిన సంఘటన నగర శివారు కందుకూరు మండల పరిధిలో చోటుచేసుకున్నది. కందుకూరు మండల పరిధిలోని దెబ్బడగూడ గ్రామానికి చెందిన అమరవాది నర్సింహ అబ్ద
వరంగల్ రూరల్ : జిల్లాలోని వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. కొవిడ్-19తో వృద్ధ దంపతులు మృతిచెందగా వారి కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. రిటైర్డ్ స్కూల్ టీచ
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరోనా మరణాలు | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో కరోనా మరణాలు అంతకంతకు పెరుగుతున్నాయని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.