ICMR-AIIMS Study | ఆకస్మిక మరణాలకు కరోనా టీకాలకు సంబంధం లేదని ఓ అధ్యయనంలో తేలింది. భారత వైద్య పరిశోధనా మండలి (ICMR), ఎయిమ్స్ సంయుక్తంగా అధ్యయనం నిర్వహించాయి.
కొవిషీల్డ్ తీసుకున్న వారిలో తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనే ఆందోళనలు కొనసాగుతుండగానే కొవాగ్జిన్పై జరిగిన ఓ అధ్యయనంలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఆయా దేశాల్లో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ.. పాలసీ రెన్యువల్పై రాయితీని ఆలోచించాలని బీమా కంపెనీలను కోరింది.
Minister Harish Rao | అర్హులైన ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవడం అవసరమని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రాలకు బూస్టర్ డోసు పంపిణీ చేయాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామని, త్వరలో అవసరమైనన్�
న్యూఢిల్లీ: రెండేళ్ల నుంచి 12 ఏళ్ల మధ్య వయసు ఉన్న పిల్లలకు కోవాగ్జిన్ టీకా ఇచ్చే అంశంలో.. ఆ టీకాకు సంబంధించిన మరింత డేటా కావాలని భారత్ బయోటెక్ సంస్థను డీసీజీఐ నిపుణుల కమిటీ కోరినట్లు తెలుస్తోం
న్యూఢిల్లీ : గత కొద్ది వారాలుగా దేశంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటికే కేంద్రం కరోనా బూస్టర్ డోస్ పంపిణీ సైతం ప్రారంభించింది. ఇటీవల 18 సంవత్సరాలు దాటిన అందరికీ బూస్టర్ డోస్ వేసేందుకు అన
న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య తగ్గిందని కేంద్రం గురువారం తెలిపింది. కొవిడ్ కేసుల వారం సగటు 11వేలు మాత్రమే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడ
న్యూఢిల్లీ : ప్రభుత్వ, ప్రైవేటు టీకా కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ వృథాను అరికట్టాలని కేంద్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ఈ మేరకు ఆరోగ్యమంత్రిత్వ శాఖ లేఖ రాసింది. ప్రైవేటు కొవిడ్ వ్�