వారిద్దరూ అన్యోన్య దంపతులు. పెళ్లైనప్పటి నుంచి ఒకరిని విడికి ఒకరు ఉండలేని పరిస్థితి. అలా వారి సంసార జీవితం సాగుతూ వచ్చింది. అంతలోనే భర్తను అనారోగ్యం చుట్టుముట్టింది.
మేడ్చల్లో ఘోర రోడ్డు ప్రమా దం జరిగింది. స్నేహితుడి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తుండగా మృత్యురూపంలో దూసుకొచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు, కూతురు మృతి చెందగా, కుమారుడికి తీవ్ర గాయాలయ్�
Suryapeta | భార్యాభర్తలుగా వారు ఎంతో అన్యోన్యంగా జీవనం సాగించారు. వృద్ధాప్యంలో ఒకరికొకరు తోడుగా ఉన్నారు. అనారోగ్యం కారణంగా వారిద్దరూ ఒకేరోజు మృతి చెందారు. మరణంలోనూ వీడని బంధంగా ఈ సంఘటన నిలిచింది.
Hyderabad | హైదరాబాద్ నగరంలోని యాకుత్పురాలో విషాదం నెలకొంది. ఇంట్లో బాణసంచా పేలి ఇద్దరు దంపతులు ప్రాణాలు కోల్పోయారు. వీరి కుమార్తెకు తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం మలక్పేటలోని ఓ ఆస్పత్రికి త
Electric shock | పండుగపూట విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో(Electric shock) దంపతులు మృతి(Couple dies) చెందారు. ఈ విషాదకర ఘటన ఖమ్మం (Khammam)జిల్లా కారేపల్లి మండలం బస్వాపు రం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్త�
Sangareddy | పొలం వద్ద వ్యవసాయ పనులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగలడంతో
రైతుదంపతులిద్దరు మృతి చెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఝరా సంఘ మండలంలోని బిడకన్నె గ్రామంలో మంగళవారం చోటు చేసుకున్నది.
Couple dies | బాత్రూమ్లోకి వెళ్లిన తల్లిదండ్రులు గంటకు పైగా బయటకు రాకపోవడాన్ని పిల్లలు గమనించారు. పొరుగు వారి సహాయంతో బాత్రూమ్ డోర్ పగులగొట్టి చూశారు. లోపల అచేతనంగా పడి ఉన్న వారిద్దరినీ వెంటనే ప్రైవేట్
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లిలో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు దంపతు