పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు పకడ్బందీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రతతో లెక్కింపు కేంద్రాల వద్ద ఎలాంటి చిన్న ఘటన కూ�
ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు రామగుండం కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం హాజీపూర్ మం డలం ముల్కల్ల ఐజా కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు క�
వరంగల్ - ఖమ్మం - నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం 8గంటలకు మొదలు కానుంది. నల్లగొండ శివారులోని దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ గోదాముల్లో లెక్కింపునకు ఏర�
పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ఫలితం నేడు వెలువడనున్నది. ఈ మేరకు యంత్రాంగం ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసింది. మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల ఓట్లను హాజీపూర్ మండలం ఐజా ఇంజినీరింగ్�
పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ చందనాదీప్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా ఫలితాలు వెలువడిన తరువాత జిల్లా పరి
కౌంటింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక సూచించారు. చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామంలోని బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలోని
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించే వరంగల్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్, రిటర్నింగ్ అధికారి పి.ప్రావీణ్య తెలిపారు.
ఈ నెల 4న జరిగే లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ శనివారం పరిశీలించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని అనిశెట్టి దుప్పలపల్లి గోదాంలోని నల్లగొండ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని స
వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికల ఓట్ల లెకింపు ప్రక్రియ జాగ్రత్తగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య
లోక్సభ ఎన్నికల కౌంటింగ్ను పకడ్బందీగా నిర్వహించాలని, అందు కు అవసరమైన అన్ని ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆదేశ�
లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా పారదర్శకంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఈ నెల 4న జరిగే హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన
పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి నేతృత్వంలో బంజారాహిల్స్లోని ఐసీసీసీ భవనంలో సమా�
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కొడంగల్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్రెడ్డి 33 వేల 214 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డికి 78,847 ఓట్లు రాగా కాంగ