Police Files FIR | లోక్సభ ఎన్నికల ఫలితాల రోజున కౌంటింగ్ సెంటర్లోకి ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ తీసుకెళ్లాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచిన ఎంపీ బంధువుపై కేసు నమోదైంది.
కౌంటింగ్ కేంద్రంలో ఆర్ఓతోపాటు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి గురువారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చారు. ఓట్ల లెక్కింప�
వరంగల్ - ఖమ్మం - నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అంతా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరుగుతున్నదని రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన అన్నారు. ఏజెంట్లు సంతకాలు చేసిన తరువాతే ఫలి
వరంగల్ - ఖమ్మం - నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. నల్లగొండ పట్టణ శివారులోని ఎ.దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములలో లెక్కింపు�
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే ఎమ్మెల్సీ ఎన్నికలో నవీన్కుమార్రెడ్డి విజయం సాధించడంతో ఉమ్మడి జిల్లా గులాబీ శ్రేణుల్లో జోష్ నిండిం ది. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచాడన్న విషయం తెలుసుకున్న పార్టీ కా ర�
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈ నెల 4న మంగళవారం కౌంటింగ్ కేంద్రం (ఎస్సారార్ కాలేజీ) ఎదుట గల రోడ్డుపై నుంచి వాహనాలను అనుమతించబోమని కరీంనగర్ సీపీ అభిషేక్ మొహంతి ఒకప్రకటలో తెలిపారు.
చేవెళ్ల లోక్సభ ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. శనివారం చేవెళ్ల మండలం, గొల్లపల్లి గ్రామంలోని బండా రి శ్రీనివాస్ ఇనిస్టిట్య
బీఆర్ఎస్ చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య గెలుపు ఎంతో ఉత్కంఠ భరితంగా మారింది. మొయినాబాద్, షాబాద్, చేవెళ్ల మం డలాల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి భీం భరత్ ఆధిక్యంలో క
అసెంబ్లీ ఎన్నికల పర్వం తుదిదశకు చేరుకుంది. నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ వెలువడగా.. 30వ తేదీన ఎన్నికలు జరిగాయి. నేడు(ఆదివారం) నాలుగు జిల్లాల్లో ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.
నేటి ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది. ఉమ్మడి జిల్లాలో ఓట్ల లెక్కింపునకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని 8 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపునకు మూడు కేంద్రాలు, వికారాబా�
కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. శనివారం పరిగిలోని మార్కెట్యార్డులో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించి కౌం
అసెంబ్లీ నియోజకవర్గ సాధారణ ఎన్నికల్లో భాగంగా ఆదివారం జరుగనున్న కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వి కాస్ రాజ్ అన్నారు.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని 7 జిల్లాలు, 29 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఓట్ల కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్రూమ్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికార�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించి కీసరలోని భోగారం హోళిమేరి కళాశాలలో ఈ నెల 3వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.