చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల ఫలితం వెలువడేందుకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల బరిలో 43 మంది నిలువగా..
ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు(మంగళవారం) జరగనున్నది. ఇందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మే 13వ తేదీన పోలింగ్ జరుగగా, ఈవీఎంలను పటిష్టమైన బందోబస్తు నడుమ స్ట్రాంగ్ రూంలలో
హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో 13 ప్రాంతాల్లో 16 హాల్స్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ (Ronald Ross) అన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద�
లోక్సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా పారదర్శకంగా జరిగేలా కౌంటింగ్ సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ కౌంటింగ్ సిబ్బందికి సూచి�
చేవెళ్ల లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన అధికారులు కౌంటింగ్ ప్ర క్రియ కూడా పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. లోక్సభ బరిలో 43 మంది అభ్యర్థులుండగా.. వారి భవితవ్యం ఈవీఎంలలో భద్రంగా ఉన్న
తెలంగాణవ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటుచేశామని, సుమారు 23వేల మంది సిబ్బందితో పహారా నిర్వహిస్తున్నామని డీజీపీ అంజనీకుమార్ శనివారం తెలిపారు.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని 7 జిల్లాలు, 29 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఓట్ల కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్రూమ్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికార�
పోలింగ్ ముగిసింది.. ఇక ఓట్ల లెక్కింపు మిగిలింది. గురువారం రాత్రి పోలింగ్ కేంద్రాల నుంచి ఆయా కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలలో ఈవీఎం మెషిన్లను అధికారులు భద్రపరిచారు. ఈవీఎంలను భద్రప�
అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్ ముగిసింది. ఇక ఓట్ల లెక్కింపు మిగిలింది. పోలింగ్ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎం మెషిన్లను భద్రపరిచారు
శాసనసభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎన్నికల నిర్వహణతో పాటు డిసెంబర్ 3న జరిగే కౌంటింగ్కు సంబంధించి పక్కా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు గ్రేటర్లో ఓ�
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి అయినట్లు జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ తెలిపారు. జిల్లా పంచాయితీరాజ్ వనరుల కేంద్రం(డీపీఆర్సీ)లో ఏర్పాటు చేసిన కౌంటింగ