ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన మొదటి వార్డ్ కౌన్సిలర్ చెట్టే గంగాధర్, 7వార్డ్ కౌన్సిలర్ కోరు కంటి రాము, 37 వార్డు కౌన్సిలర్ కొక్కు అనిత గంగాధర్ను జగిత్యాల పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు పట్ట
‘నా 45 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇలాం టి నీచమైన ప్రభుత్వాన్ని చూడలేదు.. బీఆర్ఎస్పై తొర్రూరు పట్టణ ప్రజలు నమ్మకంతో 9 మంది కౌన్సిలర్లను ఎ న్నుకుంటే.. రాజ్యాంగ విరుద్ధంగా కాం గ్రెస్ దుర్మార్గం చేసింది’ అని మాజీ
నిబంధనలకు లోబడి విధులు నిర్వర్తించాల్సిన అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఘటన హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికలో జరిగింది. మున్సిపాలి�
మున్సిపల్ ఎన్నికల ఘట్టం తుదిదశకు చేరింది. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కౌన్సిలర్లు
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ చైర్మన్లుగా, కౌన్సిలర్లుగా, మేయర్లుగా పదవులను అనుభవించి, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కారు దిగారు. హస్తం పార్టీ కండువాను కప్పుకున్నారు. తాజా మున్సిపల్ ఎన్నికల్లో కా
కాగజ్నగర్ మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, వైస్ చైర్మన్ రాచకొండ గిరీశ్కుమార్పై శనివారం ప్రవేశ పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో డీఎస్పీ కరుణాకర్ ఆధ్వర్వంలో ఏర్పాటు చేసిన బ�
నగర శివారుల్లోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలు తెరపైకి వస్తున్నాయి. మారిన రాజకీయ పరిణామాలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను మేయర్లు, చైర్మన్లు పట్టించుకోకపోవడం, పాలక మండలి గడువు మ
ఎవరికీ నష్టం కలిగించం క్రీడా, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, మార్చి 24 : మీరు అందించిన సహకారంతోనే అప్పన్నపల్లి వద్ద రెండో బ్రిడ్జి నిర్మాణ పనులు మరింత వేగంగా జరుగుతున్నాయని, మీ త్యాగంత
బ్లాక్టౌన్ కౌన్సిల్కు చెట్టిపల్లి లివింగ్స్టన్ ఎన్నిక హైదరాబాద్, డిసెంబరు 24 ( నమస్తే తెలంగాణ): ఆస్ట్రేలియాలోని న్యూసౌత్వేల్స్లో ఉన్న బ్లాక్టౌన్ కౌన్సిల్కు తెలంగాణకు చెందిన చెట్టిపల్లి లివి