Zakia Khanam | వైసీపీ ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం తన పదవికి , పార్టీకి
రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
MLC Shambipur Raju | పరిశ్రమలు వెదజల్లుతున్న వాయు, రసాయన కాలుష్యాన్ని(ఇండస్ట్రియల్ పొల్యూషన్) నియంత్రించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షు
AP Assembly | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 11న ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఉదయం 10గంటలకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది.
మండలి సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు (BRS MLCs) డిమాండ్ చేశారు. కౌన్సిల్ పోడియం వద్ద నిరసనకు దిగారు.
MLC Kavitha | రైతు రుణమాఫీ సహా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం పట్ల ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ను అభినందిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు గురువారం శాసనమండలి(Legislative Council
) లో తీర్మాణాలను ప్రవేశపెట్�
తెలంగాణలోని ఐదు గ్రామాలను నూతన పంచాయతీలుగా మారుస్తూ చేసిన తీర్మానానికి ఆమోదం తెలిపిన శాసనసభ, మండలి సభ్యులకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు.
శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. బండ ప్రకాశ్ను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగినున్నాయి. చివరిరోజైనా నేడు ఉభయసభల్లో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరుగనుంది. శాసనసభ ఆమోదించిన బిల్లులు, అంచనా వ్యయంపై మండలిలో చర్చకు రానున్నాయి.
శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్ నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుకు నామినేషన్ పత్రాలు సమర్పించారు.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అడుగడుగునా వివక్షకు గురైందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎం కేసీఆర్లో పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. గత పాలకులకు.. ప్రస్తుతం కేసీఆర్కు చాలా తేడా ఉందని తెలిపారు
మరికాసేపట్లో మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజల అనంతరం హరీశ్ రావు శాసనసభకు చేరుకున్నారు.
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదని విమర్శించారు.