నకిలీ సర్టిఫికెట్లను అరికట్టేందుకు ఉన్నత విద్యామండలి మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుత మెమోల స్థానంలో స్మార్ట్ చిప్ ఆధారిత మెమోలను అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం మంగళవారం జరుగనున్నది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగే నాల్గవ కౌన్సిల్ సమావేశంలో ఇటీవల ఆమోదం తెలిపిన స్టాండింగ్ కమిటీకి సంబంధించి 20 అంశాలను కౌన్సిల్లో
Assembly session | ఐదు రోజుల విరామం అనంతరం శాసనసభ, శాసనమండలి తిరిగి నేడు సమావేశమవనుంది. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్తు సవరణ బిల్లుపై ఉభయసభల్లో స్వల్పకాలిక చర్చ జరుగనున్నది.
ప్రజా సమస్యలపై చర్చించాల్సిన స్థలంలో బూతులు తిట్టారు. సాటి సభ్యురాలు, నగర ప్రథమ పౌరురాలు అని కూడా చూడకుండా ‘దమ్ముంటే.. ధైర్యముంటే’ అంటూ పరుష పదాలు వాడారు. రెచ్చిపోయి టీఆర్ఎస్ కార్పొరేటర్ల గల్లాలు పట్ట�
రాష్ట్రంలో మూడు రాజ్యాంగ పదవులను నడిపిస్తున్నది రైతు బిడ్డలేనని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. సోమవారం శాసనమండలి చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్రెడ్డి పదవీ బాధ్యతలు
తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను పునరుద్ధరించడం అద్భుత కార్యక్రమమని ప్రముఖ సామాజిక కార్యకర్త, హిమాలయన్ రివర్ బేసిన్ కౌన్సిల్ చైర్మన్ ఇందిరా ఖురానా ప్రశంసించారు. రాజకీయాలకు అ�
MLC | ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా (MLC) ఎన్నికైన ఐదుగురు టీఆర్ఎస్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు
హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. చివరిరోజైన నేడు అసెంబ్లీ, శాసనమండలిలో ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే మొదట ప్�
హైదరాబాద్: అసెంబ్లీ ఆవరణలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కారు ప్రమాదానికి గురైంది. అసెంబ్లీ గేట్ నంబర్ ఎనిమిదిని ఆమె కారు ఢీకొన్నది. ఎమ్మెల్సీని మండలి వద్ద దింపి కారును పార్కింగ్ చేస్తుండగా ఈ ప్
హైదరాబాద్: రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తెలంగాణ పరిపాలన ట్రిబ్యునల్ ఏర్పాటుపై ఎమ్మెల్సీ ప�
హైదరాబాద్, మార్చి 18(నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా కల్వకుంట్ల కవిత గురువారం మండలి సమావేశాలకు హాజరయ్యారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కవితను స�
సభకు పరిచయం చేసిన చైర్మన్ గుత్తా హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): శాసనమండలికి కొత్తగా ఎన్నికైన సభ్యులు బుధవారం తొలిసారి సభకు హాజరయ్యారు. వీరిని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సభకు పరిచయం చే�