ఆశించిన మేర దిగుబడులు రాక.. ఆర్థికంగా నష్టపోయిన ఓ పత్తి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకున్నది. సీఐ రవీందర్ కథనం ప్రకా రం. ఆసిఫాబాద్ మండలం బొందగూడ కు చ�
పంటలు చేతికి వస్తే రైతులకు ఆనందం కలుగుతుంది. కానీ జిల్లాలోని పత్తి రైతుల్లో మాత్రం ఆందోళన నెలకొన్నది. ఆరుగాలం శ్రమించి.. ప్రకృతి వైపరీత్యాలకు ఎదురేగి తీరా పంటలు చేతికి వచ్చే సమయానికి ప్రభుత్వ కొనుగోలు క�
పత్తి రైతులకు కష్టాలు వచ్చిపడ్డాయి. ఒకవైపు వానలు దంచికొట్టడం.. మరోవైపు తెగుళ్లు ఆశించడంతో పత్తి దిగుబడి తగ్గుతున్నదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు దళారుల బెడద ప్�
జిల్లాలో పత్తి రైతులు గిట్టుబాటు ధర లేక ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో పత్తి పంట కోతలు ప్రారంభమైనా సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చే యలేదు. దీంతో రైతులు తాము పండించిన పత్తిని మిల్లర్లకు అమ్
గతేడాది దిగుబడి లేక దిగాలు చెందిన రైతన్నకు ఈ ఏడాదైనా తెల్లబంగారం కాసులు కురిపిస్తుందనుకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి ఆశలపై నీళ్లు చల్లాయి. పత్తి పంట చేతికొచ్చి దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఇప్�
ఈసారి పత్తి రైతు పరిస్థితి దయనీయంగా మారింది. ఓ వైపు ప్రతికూల పరిస్థితులతో పూత, కాతపై ప్రభావం చూపి ఆశించిన దిగుబడి రాకపోగా మరోవైపు చేతికొచ్చిన అరకొర పంటకు ‘మద్దతు’ కరువైంది. భారీ వర్షాలతో ఇప్పటికే నష్టపో�
ప్రభుత్వం పేరుకే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం కొన్నాళ్లకే బంద్ చేయడంతో దళారుల చేతిలో రైతులు నిలువునా మోసపోతున్నారు. పండిన పత్తిని నిల్వ చేసుకునే వీలులేక బహిరంగ మార్కెట్లో దళారులకు తక్కువ ధరకు అమ్
పత్తి పంట వేసిన రైతన్నకు ఈ ఏడాది కన్నీరే మిగిలింది. ఓ వైపు వాతావరణం అనుకూలించక ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. మరోవైపు రోజురోజుకూ మార్కెట్లో ధర పడిపోతున్న ది. దీంతో గిట్టుబాటు ధర లభించక పత్తి రైతు దిగాల
పత్తి రైతుకు పెద్ద కష్టమే వచ్చింది. వర్షాలు అనుకూలించి ఆశించిన స్థాయిలో పంట పండగా, ఏరేందుకు కూలీలు దొరకక చేలల్లోనే రాలిపోతున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన తెల్లబంగారం చేతికందకుండా పోయి నష్టపోవాల్సిన ద�
వాతావరణం అనుకూలించక దిగుబడి తగ్గిపోవడంతో పత్తి రైతులు దిగులు పడుతున్నారు. దిగుబడి తగ్డిపోయి పెట్టుబడి కూడా చేతికి రాక ఆందోళనకు గురవుతున్నారు. ఎకరాకు 12 నుంచి 13 క్వింటాళ్లు రావాల్సిన పత్తి కేవలం ఏడు నుంచి
పత్తిసాగు చేసిన రైతన్నలు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు. వాతావరణం అనుకూలించక పత్తిపంట ది గుబడి గణనీయంగా తగ్గింది. రైతన్నలు పెట్టిన పెట్టుబడులు కూడా రాలేని పరిస్థితి నెలకొంది.