కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తీసుకొచ్చిన సరికొత్త నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. పత్తి కొనుగోళ్లలో రైతులకు అండగా నిలవాల్సిన సీసీఐ మద్దతు ధరతో పంటను సేకరిం�
Cotton Procurement | మండల కేంద్రంలోని నాగేష్ జిన్నింగ్ మిల్లులో సోమవారం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లను జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి గజానన్, సీపీఓ వెంకటేశ్వర్లు ప్రారంభించారు.
నిర్మల్ జిల్లా లో పత్తి కొనుగోలు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, రైతు సంఘాల నాయకులు, మార్కెటింగ్, వ్యవసాయశాఖ అధికారులతో కలిసి ఆదిలాబాద్లోన
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు, కౌలు రైతుల నమోదును పగడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పత్తి కొనుగోళ్లు, కౌలు ర�
సీసీఐ టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే జిన్నింగ్ మిల్లుల జాబితాను కలెక్టర్లకు పంపించి పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ నుంచే పత్తి సేకరణకు ఏర్పాట్లు చేయాలని, పత్తి రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులను ఆదేశించారు.
పత్తి కొనుగోళ్లలో ఈ ఏడాది నుంచి సరికొత్త విధానాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్రం యేటా వివిధ పంటలకు మద్దతు ధర ప్రకటిస్తుండగా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆధ్వర్యం
కేంద్ర ప్రభుత్వం ఏటా పంటలకు మద్దతు ధర పెంచుతోంది. దీంతో రైతులు తమకు మద్దతు ధర లభిస్తోందని ఆశించినా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) నిర్వాకం ఫలితంగా రైతులకు మద్దతు ధర లభించడం లేదు.
పత్తి కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగినట్టు తెలుస్తున్నది. అడ్డగోలు టీఆర్ (టెంపరరీ రిజిస్ట్రేషన్లు)లు జారీ చేసి అవకతవకలకు పాల్పడినట్టు మార్కెటింగ్ శాఖ అధికారులు అంచనాకు వచ్చినట్టు తెలిసింది.
పత్తి కొనుగోళ్ల పేరిట కాంగ్రెస్ నేతలు భారీ కుంభకోణానికి తెరలేపారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 60 నకిలీ టీఆర్ (టెంపరరీ రిజిస్ట్రేషన్) నంబర్లతో ట్రేడర్లు, బ్రో�
రాష్ట్రంలో పత్తి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) అన్నారు. మార్కెట్లలో వందలాది మంది బ్రోకర్లతో దందా కొనసాగుతున్నదని ఆరోపించారు. కుట్రపూరి
‘సీసీఐ అధికారులు.. దళారులు కుమ్మక్కై దోపిడీ చేస్తున్నరు. తేమ పేరిట కొనుగోలు చేయకుండా కొర్రీలు పెడుతున్నరు. మాకు న్యాయం చేయాలి’ అంటూ రైతులు బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని వాసుపూజ జిన్ని�