పత్తి కొనుగోళ్ల అవినీతిలో భాగస్వాములైన వారికి కీలక పోస్టింగ్లు ఇవ్వడంపై ‘మార్కెటింగ్ శాఖలో ఇష్టారాజ్యం’ శీర్షికన మంగళవారం ప్రచురితమైన కథనం మార్కెటింగ్ శాఖలో సంచలనం సృష్టించింది.
Marketing Department | మార్కెటింగ్ శాఖలో మార్కెట్ కార్యదర్శుల పోస్టింగ్ల్లో భారీగా అవకతవకలు జరిగాయని, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో అక్టోబర్ చివరివారంలో పత్తి కొనుగోళ్లను ప్రారంభించిన సీసీఐ 11 కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి పంటను మద్దతు ధరతో క్వింటాల్కు రూ.8010తో సేకరించింది.
పత్తి కొనుగోళ్లలో సీసీఐ అధికారులు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ సోమవారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో రైతులు నిరసన చేపట్టారు. సీసీఐ కొనుగోళ్ల గడువును మరో ఐదు రోజులు పెంచడంతో వందలాది వాహనాల్లో రైతుల�
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు ఈ నెల 20వ తేదీ నుంచి నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సీసీఐ కేంద్రాలు మూసివేస్తున్న నేపథ్యంలో పత్తి రైతులు �
రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు ప్రక్రియ చేపట్టిందని, ఈ క్రమంలో కొనుగోలు ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
గత ఏడాది పత్తి కొనుగోళ్లలో అక్రమాలు జరిగింది నిజమేనని తేలింది. అక్రమాలను నిగ్గు తేల్చిన విజిలెన్స్ విభాగం, తన నివేదికను రెం డు రోజుల క్రితం ప్రభుత్వానికి అందించింది. మార్కెటింగ్ కార్యదర్శులు, వ్యవసాయ
ఎట్టకేలకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి అన్ని మిల్లుల్లో అధికారులు పత్తిని కొనుగోలు చేస్తున్నారు.
‘బాంచెన్.. మీ కాల్మొక్తా.. ఎలాగైనా మా పత్తి కొనండి సారూ’ అంటూ ఓ పత్తి రైతు అధికారి కాళ్లపై పడి వేడుకున్నాడు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్కు చెందిన రైతు మల్లేశ్ స్లాట్ బుక్ చేసుకొని గురువారం 90 క్వింట�
ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పత్తిని అమ్ముకునేందుకు వస్తే అధికారులు పత్తిని కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నారని, కాళ్లు పట్టుకున్నా అధికారులు కనికరించడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న�
పత్తి కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్ మార్కెట్ మాయాజాలాన్ని బీఆర్ఎస్ ఎండగట్టింది. రైతులకు అండగా నిలిచింది. వానకాలం మొదలైన ప్పటి నుంచి పండించిన పంట మార్కెట్కు చేరేదాకా రైతులు పడిన అవస్థను బీఆర్ఎస�
కాంగ్రెస్ పాలనలో కరెంటు నుంచి కాంట దాకా అన్నీ సమస్యలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. సమయానికి ఎరువులందవు, కరెంటు సరిగ్గా రాదు, రైతుబంధు రాదు, రుణమాఫీ లేదు, బోనస్, పంటల బీమా ఊసేలేదని మండ�
రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. తమ సమస్యలను పరిష్కరించాలంటూ జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సోమవారం నుంచి నిరవధిక బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మిల్