‘బాంచెన్.. మీ కాల్మొక్తా.. ఎలాగైనా మా పత్తి కొనండి సారూ’ అంటూ ఓ పత్తి రైతు అధికారి కాళ్లపై పడి వేడుకున్నాడు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్కు చెందిన రైతు మల్లేశ్ స్లాట్ బుక్ చేసుకొని గురువారం 90 క్వింట�
ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పత్తిని అమ్ముకునేందుకు వస్తే అధికారులు పత్తిని కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నారని, కాళ్లు పట్టుకున్నా అధికారులు కనికరించడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న�
పత్తి కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్ మార్కెట్ మాయాజాలాన్ని బీఆర్ఎస్ ఎండగట్టింది. రైతులకు అండగా నిలిచింది. వానకాలం మొదలైన ప్పటి నుంచి పండించిన పంట మార్కెట్కు చేరేదాకా రైతులు పడిన అవస్థను బీఆర్ఎస�
కాంగ్రెస్ పాలనలో కరెంటు నుంచి కాంట దాకా అన్నీ సమస్యలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. సమయానికి ఎరువులందవు, కరెంటు సరిగ్గా రాదు, రైతుబంధు రాదు, రుణమాఫీ లేదు, బోనస్, పంటల బీమా ఊసేలేదని మండ�
రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. తమ సమస్యలను పరిష్కరించాలంటూ జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సోమవారం నుంచి నిరవధిక బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మిల్
జిల్లాలో పత్తి కొనుగోళ్ల ప్రక్రియను నిలిపివేశారు. పత్తి కొనుగోళ్ల విషయంలో సీసీఐ తీరుకు నిరసనగా జిన్నింగ్ మిల్లుల వ్యాపారులు పత్తి కొనుగోళ్ల బంద్కు సోమవారం నుంచి పిలుపునిచ్చారు. ఇప్పటికే పత్తిని ఏరి
పత్తి కొనుగోళ్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టించి పత్తిని పండించిన తెలంగాణ రైతన్నలు, నేడు కేంద్ర, రాష్
పత్తి కొనుగోళ్లలో కొర్రీలతో రైతులు అరిగోస పడుతున్నారు. సీసీఐ ద్వారా మద్దతు ధరకు పత్తి కొనుగోళ్లు చేపడుతున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు ఇందుకు భ�
పత్తి కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ వద్ద రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. రైతు హక్కుల పోరాట �
పత్తి కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి పత్తి రైతులకు శాపంగా మారింది. ఇప్పటికే మద్దతు ధర లభించక, పత్తి కొనుగోళ్లు చేయక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులపై తాజాగా మరో పి డుగు పడిం�
పత్తి కొనుగోళ్ల తీరుపై రైతులు ఆందోళనకు దిగారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోళ్ల విషయంలో అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా శనివారం ఆదిలాబాద్ జిల్లా నేరడగొండలో హైదరాబాద్-నాగ్పూర్ �
పత్తి కొనుగోళ్ల ప్రారంభం నుంచే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. తేమ పేరిట జిన్నింగ్ మిల్లులో సేకరణ నిరాకరించడంతో కర్షకులు కన్నెర్ర చేస్తూ ఆందోళన బాట పట్టారు. గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిల�
తేమ పేరిట పత్తి కొనుగోలుకు నిరాకరించడంపై రైతులు భగ్గుమన్నారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి, జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లిలో రోడ్డెక్కారు. గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలోని జీవీపీ జిన్న�
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తీసుకొచ్చిన సరికొత్త నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. పత్తి కొనుగోళ్లలో రైతులకు అండగా నిలవాల్సిన సీసీఐ మద్దతు ధరతో పంటను సేకరిం�
Cotton Procurement | మండల కేంద్రంలోని నాగేష్ జిన్నింగ్ మిల్లులో సోమవారం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లను జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి గజానన్, సీపీఓ వెంకటేశ్వర్లు ప్రారంభించారు.