తెలంగాణలో పత్తి రైతుకు మద్దతు ధర దక్కడం లేదు. ప్రైవేటు వ్యాపారులతోపాటు ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సైతం మద్దతు ధర చెల్లించడం లేదు. రాష్ట్రంలో పత్తి సాగుకు ప్రధాన కేంద్రమైన ఆ
అకాల వర్షాలతో పంట నష్ట పోయిన పత్తి రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని సీపీఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేశ్, ఏఐకేఎస్ పాలేరు డివిజన్ నాయకుడు ప్రతాపనేని వెంకటేశ్వర్లు అన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) నిర్వాకం ఫలితంగా రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులకు మద్దతు ధర కల్పించి వారికి అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత
ఆరుగాలం కష్టించి పం డించిన పత్తి పంటను కాటన్మిల్ యజమానులు నా ణ్యత, తేమ శాతం పేరుతో ధర తగ్గించి కొనుగోలు చే స్తున్నారని శనివారం మండలంలోని తిమ్మారెడ్డిపల్లి తండా మారుతీ కాటన్ ఇండస్ట్రీ వద్ద రైతులు ఆందో
దసరా ముందు నుంచే మార్కెట్లకు పత్తి వస్తున్నా సీసీఐ మాత్రం ఇంకా రంగంలోకి దిగలేదు. దీపావళి తర్వాతగానీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు తేమ శాతం అధికంగా ఉన్న పత్తి వస్తుంద�
పత్తి మద్దతు ధరలోనూ తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పండే పత్తి మేలైన రకమని స
పత్తి పంట వేసిన రైతన్నకు ఈ ఏడాది కన్నీరే మిగిలింది. ఓ వైపు వాతావరణం అనుకూలించక ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. మరోవైపు రోజురోజుకూ మార్కెట్లో ధర పడిపోతున్న ది. దీంతో గిట్టుబాటు ధర లభించక పత్తి రైతు దిగాల
పత్తి పంట ధర రోజురోజుకూ పడిపోతున్నది. ధర లభించకపోవడంతో పత్తి రైతులు దిగాలు చెందుతున్నారు. గత ఏడాదితో పోల్చితే దిగుబడి తగ్గడంతోపాటు ధరలు కూడా తగ్గాయి. అక్టోబర్ 30న క్వింటాల్ పత్తికి అత్యధికంగా రూ.7వేల 160 ప�
రోజురోజుకూ పత్తి ధర పైపైకి ఎగుస్తున్నది. ఈ నెల ఒకటి నుంచి నిలకడగా పెరుగుతూ వస్తున్నది. మార్కెట్లో అక్టోబర్ చివరి వారంలో ఒకింత తగ్గి క్వింటాల్కు గరిష్ఠ ధర రూ.7,225 పలికింది. నవంబర్ నుంచి క్రమేనా పుంజుకున�
పత్తికి మార్కెట్లో ధరలు అధికంగా పలుకతుండటంతో తెల్లబంగారం మెరిసిపోతుంది. బుధవారం జడ్చర్లలోని పత్తిమార్కెట్లో పత్తికి రికార్డుస్థాయిలో క్వింటా రూ. 9,001ధర పలికింది. దీంతో రైతు కష్టానికి తగిన ఫలితం లభిస్�