మాకు రైతులు, మత్స్యకారులే ముఖ్యం. రైతుల ప్రయోజనాల విషయంలో దేశం ఎన్నటికీ రాజీపడబోదు. దీనికోసం వ్యక్తిగతంగా నేను భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలుసు. దానికి నేను సిద్ధంగా ఉన్నాను.
పత్తి రైతుపై కేంద్రం కత్తి గట్టింది. కొనుగోళ్లలో సవాలక్ష కొర్రీలు పెడుతున్నది. అధిక వర్షాలకు ఒకవైపు పంట నాశనమై మెజార్టీ రైతులు తీవ్రంగా నష్టపోతే.. పండిన కాస్త పత్తినీ సీసీఐ కేంద్రాల్లో విక్రయించుకోవాలం�
వర్షాల కారణంగా పత్తి పంట దెబ్బతినడంతో తీవ్ర ఆందోళనకు గురైన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో చోటుచేసుకున్నది.
అప్పుల బాధతో ఓ పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం సీతారాంనాయక్ తండాలో జరిగింది. ఎస్ఐ గంగన్న కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగల్కొండకు చె
ప్రతికూల వాతావరణం రైతును పరేషాన్ చేస్తున్నది. అధిక వర్షాలతో తెల్లబంగారం నల్లబడిపోతున్నది. ఇప్పటికే యూరియా సకాలంలో అందక.. అకాల వానలు కురిసి పత్తి పంట దిగుబడి తగ్గిపోగా.. ప్రస్తుతం మొంథా తుపాన్తో మరో ముప�
ఆదిలాబాద్ జిల్లాలో 4.30 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారు. జూన్ మొదటి, రెండో వారాల్లో విత్తనాలు వేయగా వర్షాలు అనుకూలించడంతో మొదటిసారిగా వేసిన విత్తనాలు మొలకెత్తాయి.
దిగుబడి రాక.. అప్పులు తీర్చలేక ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతు, రీజినల్ రింగ్ రోడ్డులో భూమి పోతున్నదని సిద్దిపేట జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల
ఆరుగాలం కష్టపడి వేసిన పత్తి పంట చేతికి అందక... చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపంతో గడ్డిమందు తాగి పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్లారంలో చోటు చేసుకుంది.
జిల్లాలో పత్తి రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పత్తి విక్రయించే సమయంలో ఏదో ఒక కొర్రీ పెట్టి రైతులను ఇబ్బంది పెట్టిన సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) డబ్బుల చెల్లింపుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్�
Asifabad | కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పత్తి పంట దిగుబడి రాక.. ఓ రైతు(Cotton farmer) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన జైనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో పత్తి రైతులు కుదేలవుతున్నారని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు విమర్శించారు. ఓవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల కారణంగా �
ఈ ఏడాది పత్తి రైతు తెల్లబోయిండు. తొలుత అనావృష్టి, తర్వాత అతివృష్టి పత్తిరైతును నిండాముంచాయి. అష్టకష్టాల నడుమ పంట చేతికొచ్చాక మార్కెట్లో పత్తి రైతులకు మద్దతు కరువైంది. ఇప్పటివరకు సీసీఐ కొనుగోలు కేంద్రా�