కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు కదం తొక్కారు. పత్తి కొనుగోళ్లలో రోజుకో తీరుగా వ్యవహరిస్తుండటంతో బుధవారం ఆదిలాబాద్ బీజేపీ పార్లమెంట
జిల్లాలోని ఊట్కూర్ మండలం విజయకాటన్ ఇండస్ట్రీలో నిర్వహిస్తున్న పత్తి కొనుగోళ్లను బుధవారం అధికారులు నిలిపి వేశారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా చేపట్టిన పత్తి కొనగోలు కేంద్రాన్ని అధి
పత్తి కొనుగోళ్లలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), జిన్నింగ్ మిల్లుల మధ్య ఎడతెగని పంచాయితీ నడుస్తున్నది. కొత్త నిబంధనలు అమలు చేయాల్సిందేనని సీసీఐ ఒత్తిడి చేస్తుండగా.. ససేమిరా అంటూ జిన్నింగ్ మి�
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోళ్లపై చేతులెత్తేసినట్టేనా? అంటే అధికారవర్గాల నుంచి అవుననే సమాధానం వస్తున్నది. కేంద్ర ప్రభుత్వం తాజాగా పత్తి రైతులకు ప్రైస్ డెఫిసియెన్సీ పేమెంట్ సీ�
పత్తి గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలోని గోసాయిగూడలో జరిగింది. ఈ ఘటనలో రూ.కోట్ల విలువ చేసే పత్తి కాలిబూడిదైంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. స్థానికులు, పోలీసు�
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తరఫున ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తమ పత్తిని విక్రయించి మద్దతు ధరను పొందాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూ చించారు. హుస్నాబాద్�
తేమ పేరుతో పత్తి రైతులకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) చుక్కలు చూపిస్తున్నది. పత్తి కొనుగోళ్లు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా... ఇప్పటివరకు 24 జిల్లాల్లో ఒక్క దూది పింజ కూడా కొనుగోలు చేయలేదు.
ఇప్పుడే పత్తి కొనుగోళ్లు జరిపే పరిస్థితి లేదని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారులు తేల్చి చెబుతున్నారు. మొదటి పికింగ్లో పత్తి తమ నిబంధనల ప్రకారం ఉండడం లేదని చెబుతున్నారు. వారం కింద జమ్మిక�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం మంత్రి సురేఖ వరంగల్ కలెక్టర్ సత్యశారద, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరా�
కా టన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వా రా పత్తి కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు. పత్తి కొనుగోళ్లపై గురువారం ఐడీఓసీ కార్యాలయంలోని కాన�
భారత పత్తి సంస్థ (సీసీఐ) పత్తి కొనుగోళ్లు జిల్లావ్యాప్తంగా 8 కేంద్రాల్లో కొనసాగుతున్నాయి. నిరుడు అక్టోబర్ నుంచి పత్తిని బయ్యర్లు కొనుగోలు చేస్తున్నారు. తొలుత జిల్లావ్యాప్తంగా 10 జిన్నింగ్ మిల్లులను సీ�
నిరుడు రికార్డుస్థాయి ధర పలికిన పత్తికి ఈసారి మాత్రం మద్దతు ధర కూడా లభించకపోవడంతో రైతులు ఆందోళనలో మునిగిపోయారు. పత్తి మద్దతు ధర క్వింటాలుకు రూ. 7,020గా ఉండగా, ప్రైవేటు వ్యాపారులు రూ.6,500 చెల్లిస్తున్నారు.