ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి రైతుకు చివరకు చేతికొచ్చిన పంటను అమ్ముకోవడానికి సైతం ఇబ్బందులు తప్పడం లేదు. ఓ వైపు వ్యవసాయాధికారుల తప్పిదం, మరోవైపు సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొర్రీలతో పత్తి ర
వికారాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. దళారుల బారిన పడి పత్తి రైతులు మోసపోకుండా ప్రభుత్వమే సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 13 పత్తి కొనుగోలు కేంద్�
తెలంగాణలో వచ్చే వారం నుంచి పత్తి కొనుగోళ్లు జరుగనున్నాయి. ఇందుకోసం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ చర్యలు చేపట్టింది.
గత ఏడాది పత్తి పంటపై లాభాలు ఆర్జించిన రైతన్నలు ఈ ఏడాది సాగును గణనీయంగా పెంచారు. లక్ష్యానికి మించి పత్తిని వేశారు. తెలంగాణలో పండే నాణ్యమైన పత్తికి మంచి డిమాండ్ ఉంది. దీంతో రైతన్నలు పత్తిపైన కోటి ఆశలు పెట్
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వానకాలంలో అధికంగా పత్తి సాగవుతుంది. గతేడాది 3.52 లక్షల ఎకరాల్లో సాగవగా.. 26 లక్షల క్వింటాళ్ల దిగుబడి మార్కెట్కు వస్తుందని అధికారులు అంచనా వేశారు.
పత్తి కొనుగోలు నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నదా? కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను మూసివేయనున్నదా? అందుకే బడ్జెట్లో నిధుల కేటాయింపుల్లో కోత పెడుతున్నదా? అంటే అవుననే సమాధానాలు