Sheikh Hasina | బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) కు మరో అవినీతి కేసులో ఎదురుదెబ్బ తగిలింది. పూర్బాచల్ న్యూ టౌన్ ప్రాజెక్టు భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఢాకా (Dhaka) లోని ప్రత్యేక కో�
బంగ్లాదేశ్ బహిష్కృత ప్రధాని షేక్ హసీనాకు ఢాకా ప్రత్యేక జడ్జి కోర్ట్-5 గురువారం మూడు అవినీతి కేసుల్లో మొత్తంగా 21 ఏండ్ల జైలు శిక్ష విధించింది. ఆమె కొడుకు, కూతురుకు కూడా ఈ శిక్ష అమలుకు ఆదేశించింది.
Bikram Singh Majithia : పంజాబ్ మాజీ మంత్రి బిక్రమ్ సింగ్ మజీతియాపై అక్రమాస్తుల ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. మజీతియాపై దర్యాప్తు చేపట్టేందుకు పంజాబ్ గవర్నర్ గులాబ్ చాంద్ కటారియా శనివారం అనుమతి ఇచ్చార
Corruption Case: పంజాబ్లోని రోపర్ రేంజ్కు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్న హర్చరణ్ సింగ్ బుల్లార్ను ఇవాళ సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. మొహాలీ ఆఫీసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అ
అవినీతి కేసులో విద్యుత్తు శాఖ మాజీ ఏడీఈ అంబేద్కర్ను ఏసీబీ లోతుగా ప్రశ్నిస్తున్నది. నాలుగు రోజుల కస్టోడియల్ విచారణ నిమిత్తం చంచల్గూడ జైలు నుంచి సోమవారం ఉదయం అంబేద్కర్ను ఏసీబీ కార్యాలయానికి తరలించి�
ఓ అవినీతి కేసులో తనను ఇరికించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రయత్నించిందని, తనపై సీబీఐని ప్రయోగించి..బెదిరించేందుకు ప్రయత్నం జరిగిందని జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు.
Arrest | పంజాబ్ (Punjab) కు చెందిన ఆప్ ఎమ్మెల్యే (AAP MLA) రమన్ ఆరోరా (Ramal Arora) అవినీతి కేసు (Corruption case) లో అరెస్టయ్యారు. దొంగ నోటీసులు జారీచేసి పలువురి నుంచి వేలల్లో లంచం రూపంలో డబ్బు గుంజిన కేసులో అరోరా పేరు బయటికి రావడంతో పంజ�
Satya Pal Malik | జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్పై (Satya Pal Malik) నమోదైన అవినీతి కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) గురువారం చార్జిషీట్ దాఖలు చేసింది. కిరు జలవిద్యుత్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియలో అక్రమాల�
రాజస్థాన్లో అసెంబ్లీలో ప్రశ్నల ఉప సంహరణకు రూ.20 లక్షలు లంచం తీసుకున్న ఎమ్మెల్యేను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆదివారం అరెస్ట్ చేసింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ రవి ప్రకాశ్ మెహర్ద తెలిపిన వివరాల ప్రకారం... �
ఆర్థిక నేరం ఆరోపణల కేసులో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఉచ్చు బిగుస్తున్నది. కొచ్చి మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్)-ఎక్సలాజిక్ కంపెనీల ఆర్థిక నేరం కేసులో ఆమె�
‘కొండను తవ్వి ఎలుకను పట్టుకున్న’ చందంగా ఉన్నది రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కార్ తీరు. ‘ఫార్ములా-ఈ’ కార్ రేస్లో అవినీతి జరిగిందంటూ ఏడాది నుంచి వెతికి వెతికి మరీ ‘చెయ్యి’ కాల్చుకున్నది. బీఆర్ఎస్ �
అవినీతి కేసులో బెయిల్పై విడుదలైన డీఎంకే నేత సెంథిల్ బాలాజీ.. కొద్ది గంటల్లోనే తమిళనాడు ప్రభుత్వంలో మళ్లీ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అసలు అక్కడ ఏం జరుగుతున్న�
2013లో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన జలగం వెంకటేశ్వరరావుకు ఏడాది జైలుశిక్షతో పాటు రూ.20వేల జరిమానా విధిస్తూ నాంపల్లిలోని ఏసీబీ కోర్టు జడ్జీ శుక్రవారం తీర్పు వెల్లడించారు.
Corruption case | కోల్కతాలో ఆర్జీ కార్ మెడికల్ కళాశాల ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటన నేపథ్యంలో వైద్య కళాశాల మాజీ చీఫ్ (colleges ex head) సందీప్ ఘోష్ (Dr Sandip Ghosh) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.