ప్రభుత్వ పథకం సాయం అందించే క్రమంలో డబ్బులు డిమాండ్ చేసిన ఆర్ఐ రెడ్హ్యాండెడ్గా ఏసీ బీకి దొరికారు. మహబూబ్నగర్ జిల్లా భూ త్పూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కల్యాణలక్ష్మి పథకం సాయానికి వి�
ఏసీబీ వలకు మంగళవారం మరో ముగ్గురు అధికారులు చిక్కారు. ఆయా జిల్లాల ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పంచాయతీరాజ్శాఖలో కొన్నేండ్లుగా ఓ వ్యక్తి తన కారును అద్దెకు తిప్పు�
యూపీలో ప్రతిరోజూ 50 వేల గోవులను వధిస్తున్నారని, అయినా తమ ప్రభుత్వం మౌనంగా ఉంటున్నదని లోని నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే నందకిశోర్ గుజర్ సంచలన ఆరోపణలు చేశారు. గోవుల సంక్షేమం కోసం కేటాయిస్తున్న డబ్బులను అ�
ఓ అవినీతి అధికారికి పొలిటికల్ పలుకుబడి రక్షణగా నిలుస్తున్నది. అతడు అక్రమాలకు పాల్పడింది నిజమేనని తేలినా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నది. ఫలితంగా కోట్లల్లో నిధులు దుర్వినియో
అవినీతి అధికారులతో పోలీసు శాఖ పరువు మంటగలుస్తున్నది. కొందరు అక్రమార్కుల కారణంగా డిపార్ట్మెంట్ మొత్తం ప్రజల్లో పలుచనవుతున్నది. తప్పుచేసిన వారితో ఊచలు లెక్కించే పోలీసులే లంచాలకు మరిగి జైలుపాలవుతున్న
ఆరుగాలం కష్టించి పంట పండించే రైతును సైతం అవినీతి అధికారులు వదలడం లేదు. గత మే నెల లో నర్సాపూర్ వ్యవసాయ అధికారి అనిల్కుమార్ రైతు వద్ద రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
సంగారెడ్డి, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ)/ ఖలీల్వాడి: వేర్వేరు జిల్లాల్లో లంచం తీసుకొంటూ ఇద్దరు అధికారులు ఏసీబీకి దొరికారు. భూసర్వే చేసి హద్దులు నిర్ణయించిన సర్వే రిపోర్టు ఇచ్చేందుకు రూ.20 వేలు లంచం తీసుకొంటూ