మా ఖాతాదారులకు తక్కువ ప్రీమియంలోనే ఆరోగ్య బీమా అంటూ బ్యాంకులు హోరెత్తిస్తాయి.
మా ఉద్యోగులకు అతి చవకగా హెల్త్ పాలసీలు అంటూ కార్పొరేట్ కంపెనీలు ఊరిస్తాయి.
ఇలాంటివన్నీ గ్రూప్ పాలసీల కిందికి వస్తాయి.
హైదరాబాద్తో పాటు దేశ వ్యాప్తంగా పలు కార్పొరేట్ సంస్థలతో కలిసి పనిచేసిన టీ హబ్.. తాజాగా మారుతి సుజుకీకి చెందిన ఇన్నోవేషన్ ల్యాబ్ను టీ హబ్ ప్రతినిధులు సందర్శించారు.
చదువు తర్వాత ఉద్యోగ, ఉపాధికి కావాల్సిన వృత్తి నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్) కరీంనగర్ జిల్లాలో సత్ఫలితాలనిస్త�
Corporate Companies | భారత్లో వివిధ ఉత్పత్తులు, సేవల ధరల్ని అమాంతం పెంచే శక్తి కలిగిన పెద్ద కార్పొరేట్ దిగ్గజాలు ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తున్నాయని, ఈ వాణిజ్య గ్రూప్లను బద్దలు చేయాల్సి ఉందని ప్రముఖ ఆర్థిక వేత్త వి�
కేంద్ర ఆర్థికమంత్రి అందజేసిన సమాచారం ప్రకారం.. 2014-15 నుంచి 2021-22 వరకు మొత్తం నిరర్థక ఆస్తులు రూ.66.5 లక్షల కోట్లు. వీటిలోంచి రూ.14.5 లక్షల కోట్లను రద్దు చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత ఏనిమిదేండ్లలో కార్పొరేట్ కంపెనీలకు అనుగుణంగా నయా ఉదారవాద సిద్ధాంతాన్ని అవలంబిస్తున్నది. దీని వల్ల ధనికులు మరింత ధనికులుగా, పేదలు మరింత నిరుపేదలుగా మారుతున్నారు.
దండుమల్కాపూర్లో బొమ్మల తయారీ పార్క్ ఏర్పాటుకు మరో ముందడుగు పడింది. ఈ పార్క్లో సాధ్యమైంత త్వరగా తమ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు పలు కంపెనీల ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తంచేశారు
మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ పారిశ్రామిక విధానాలతో హైదరాబాద్కి అంతర్జాతీయ సంస్థలు క్యూ కడుతున్నాయని ఉత్తరాఖండ్ సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ అనిల్ చంద్రపునీత్ అన్నారు
కార్పొరేట్ కంపెనీలు ఖర్చుల నియంత్రణపై దృష్టి పెడుతున్నాయి. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఉద్యోగులను రోడ్డునపడేస్తున్నాయి. గ్లోబల్ సోషల్ మీడియా, టెక్నాలజీ, ఈ-కామర్స్ దిగ్గజాలన్నీ ఇప్పుడు ఆర్థిక మాంద్యం �
కోట్ల మంది ప్రజలు, వేలమంది ఉద్యోగులు దశాబ్దాలపాటు స్వేదం చిందించి నిర్మించిన ప్రభుత్వరంగ సంస్థలన్నీ అడ్డికి పావుశేరు కాడికి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ప్రభుత్వ ఆస్తులు అమ్మడానికే
రూ.1.01 లక్షల కోట్లుగా నమోదు న్యూఢిల్లీ, జూన్ 17: అడ్వాన్స్ పన్ను వసూళ్లు జోరందుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి జూన్ మధ్యకాలం నాటికి రూ.1.01 లక్షల కోట్ల ముందస్తు పన్ను వసూలైంది. అంతక్రితం ఏడ�
దేశంలో లీగ్ల జోరు కొనసాగుతున్నది. ఇప్పటికే ఐపీఎల్, పీకేఎల్(ప్రొ కబడ్డీ లీగ్), ఐఎస్ఎల్(ఇండియన్ సూపర్ లీగ్) అభిమానులను అలరిస్తుంటే తాజాగా ఈ జాబితాలో మరో గ్రామీణ క్రీడ ఖో-ఖో చేరింది. అల్టిమేట్ ఖో-ఖో