దేశంలోని ఆదివాసీ, గిరిజనుల ఖనిజా సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పన్నంగా కేంద్ర ప్రభుత్వం కట్టబెడుతోందని తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.అంజయ్య నాయక్ ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ , పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఒప్పందాలు, విలీనాలు జరిగాయి. దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకుంటుండటంతో కార్పొరేట్ సంస్థలు భారీ స్థాయిలో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.
ఆధునిక కాలంలో అనేక కులవృత్తులు కనుమరుగవుతున్నాయి. ప్రభుత్వాల ఆదరణ కోల్పోవడం ఒక కారణమైతే, కార్పొరేట్ సంస్థలు వాటి అధీనంలోకి కులవృత్తులను తీసుకోవడం రెండో కారణం. అయితే కార్పొరేట్ సంస్థలు వాటికి నచ్చిన �
కార్పొరేట్ ప్రపంచంలో ‘పని ఒత్తిడి’ కామన్ అయిపోయింది. ఉద్యోగుల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ క్రమంలో.. ‘కిడల్టింగ్' వారికి భరోసా ఇస్తున్నది.
కార్పొరేట్ ప్రపంచంలో మహిళా నాయకత్వానికి కరువొచ్చింది. ఎగ్జిక్యూటివ్ మేనేజర్.. ఆ పైస్థాయిలో ఆడవాళ్ల భాగస్వామ్యం క్రమంగా తగ్గుతున్నది. ఇప్పటికీ కార్పొరేట్ కంపెనీల్లో ‘సీ-సూట్ మహిళలు’ కేవలం 19 శాతం మా
మన దేశంలో కార్పొరేట్ కంపెనీలకు గత నాలుగేళ్లలో లాభాలు నాలుగు రెట్లు పెరిగాయి. కానీ అవి ఉద్యోగుల జీతాలను మాత్రం పెంచడం లేదు. ఫిక్కీ-క్వెస్ కార్ప్ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. 2019-2023 మధ్య కాలంలో కాంపౌం�
కార్పొరేట్ ప్రపంచంలో కొత్త సంప్రదాయం పురుడు పోసుకుంది. ‘సిస్టర్హుడ్'గా పిలిచే ఈ ట్రెండ్.. మహిళా ఉద్యోగులను ఏకం చేస్తున్నది. పనిప్రదేశాల్లో మహిళల మధ్య బలమైన నెట్వర్క్ను నిర్మించడంతోపాటు వారి కెరీ�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పు ఎంతో తెలుసా? ఇప్పటికి రూ.71,495 కోట్లు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని అప్పుల్లో ముంచిందంటూ విషప్రచారం చేసిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర�
Sundar Pichai సాంకేతిక రంగంలో సుందర్ పిచాయ్ పరిచయం అక్కర్లేని పేరు. ఆయన ఆల్ఫాబెట్, గూగుల్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి. దార్శనికత కలిగిన నాయకుడు. అణకువతోపాటు పట్టుదల కలిగిన సుందర్.. సృజనాత్మకంగా ఆలోచిస్తాడు.
మారుమూల పల్లెల్లో రైతులు లాభసాటి పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. కార్పొరేట్ కంపెనీలతో టయపై మేల్, ఫిమేల్ వరి సాగు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో రెండు వేల ఎకరాలకు పైగా ఈ వరి సాగు చేస్తున్నారు. ఆడ, మగ వర�
చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. నిన్నా మొన్నటిదాకా కిలో చికెన్(స్కిన్లెస్) ధర 220 పలుకగా, ఇప్పుడు ఒక్కసారిగా 150కి తగ్గింది. అదే విత్ స్కిన్ అయితే 120కే దొరుకుతున్నది.
మా ఖాతాదారులకు తక్కువ ప్రీమియంలోనే ఆరోగ్య బీమా అంటూ బ్యాంకులు హోరెత్తిస్తాయి.
మా ఉద్యోగులకు అతి చవకగా హెల్త్ పాలసీలు అంటూ కార్పొరేట్ కంపెనీలు ఊరిస్తాయి.
ఇలాంటివన్నీ గ్రూప్ పాలసీల కిందికి వస్తాయి.