India Corona | దేశంలో (India) మళ్లీ కరోనా వైరస్ (Corona Virus) కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Ministry of Health) అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 97,866 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా... 699 కొత్త కే�
Antibiotics | కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కొవిడ్ బారిన పడిన పెద్దల చికిత్సకు లొపినావిర్-రిటోనావిర్, హైడ్రాక్సిక్లోరోక్విన్, ఐవెర్మెక్టిన్, మోల్
Raccoon Dogs | కొవిడ్ సంక్షోభం మొదలై మూడేండ్లు అవుతున్నా ప్రపంచ దేశాలు ఇప్పటికీ వైరస్ పుట్టుక ఎక్కడో కనుగొనలేకపోతున్నాయి. వుహాన్లోని ‘రకూన్' జాతి కుక్కల్లో ఈ వైరస్ ఆనవాళ్లను ఓ అంతర్జాతీయ నిపుణుల బృందం గుర�
Covid-19 Cases | దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాదాపు 126 రోజుల తర్వాత దేశంలో 800కిపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం దేశంలో కొత్తగా 841 పాజిటివ్ కేసులు రికా�
corona virus :కరోనా ఆనవాళ్ల గురించి కొత్త కోణం తెలిసింది. రకూన్ కుక్కుల నుంచి ఆ వైరస్ మనుషులకు సోకినట్లు తాజా స్టడీలో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన డేటాను చైనా దాచిపెట్టినట్లు డబ�
Corona cases |దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 700కుపైగా కేసులు నమోదయ్యాయి. గత నాలుగు నెలల్లో ఇవే అత్యధికం. ఈ నేపథ్యంలో రాష్ర్టాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కేసులు అధికంగా నమోదవుతున్న గ�
ఆధునికత పెరిగిపోతున్నది. సాంకేతికత వృద్ధి చెందుతున్నది. అయినా సరే, మనిషి ప్రాణాలకు భరోసా లేకుండా పోతున్నది. ఎవరి గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి. గత కొంతకాలంగా ఆకస్మిక గుండెపోట్లు గణనీయంగా నమ
COVID | మూడేండ్లు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కొవిడ్ తగ్గుముఖం పట్టినా దాని ప్రభావం మాత్రం వీడటం లేదు. కరోనా బాధితులను దీర్ఘకాల కొవిడ్ (లాంగ్ కొవిడ్) లక్షణాలు పట్టి పీడిస్తూనే ఉన్నాయి. అలసట, శ్వాస సమస్యలు
కొవిడ్ వల్లే గుండె పోటు వచ్చే ప్రమాదం 4-5 శాతం ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ అన్నారు. కొవిడ్ ఇన్ఫెక్షన్ సోకడమే గుండె పోటుకు ప్రధాన కారణమని ఆమె తెలిపారు. నాడీ వ�
దేశ ఫార్మారంగానికి హైదరాబాద్ రాజధానిగా మారిందని ఫార్మారంగ నిపుణులు ఎలుగెత్తి చాటారు. ఫార్మారంగానికి మరే రాష్ట్రం కల్పించనంత ప్రాధాన్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నదన్నారు.
ప్రపంచాన్ని మరోసారి కొవిడ్ భయాలు చుట్టుముట్టినప్పటికీ.. భారత్లో మాత్రం మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా దేశంలో కరోనా వైరస్ కేసులు మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల�
| దేశంలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా తగ్గాయి. సోమవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 74,320 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 114 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో మొత�
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,74,467 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 179 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో మొత్త�