దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,74,467 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 179 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో మొత్త�
కరోనాకు పుట్టినిళ్లు అయిన చైనాలో మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఆ దేశంలో ప్రతిరోజూ లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల చైనా ప్రభుత్వం జీరో కొవిడ్ విధానాన్ని ఎత్తివేయడంతో భారీగా కేసులు వ
కరోనా పుట్టినిళ్లు చైనాలో మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఆ దేశంలో ప్రతిరోజూ లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రపంచాన్ని మరోసారి కొవిడ్ భయాలు వెంటాడుతున్నాయి. ఈ తరుణంలో మరోవార్త తీవ్
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో 1,94,968 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 174 మందికి పాజిటివ్గా తేలినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల
భారత్లో కరోనా వైరస్ వ్యాప్తిలో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గత రెండు రోజులతోపోలిస్తే కరోనా కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంట�
భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,80,926 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 171 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో �
దేశంలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా తగ్గాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,69,568మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 121 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ�
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 85,282 మందిని పరీక్షించగా.. 170 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,80,094కి చేరింది. ప్రస్తుతం దేశంల�
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 1,88,768 మందిని పరీక్షించగా.. 214 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,79,761కి చేరింది. ప్రస్తుతం దేశం�
దేశంలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 1,99,731 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 228 కేసులు బయటడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,79,547కి చేరిం�
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు 200లోపే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 1,93,051 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 188 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింద�
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నప్పటికీ.. స్థిరంగా కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో 2,01,690 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగ�
ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా కలవరం మొదలైంది. ముఖ్యంగా చైనాతోపాటు ప్రపంచంలోని పలు దేశాల్లో మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దీంతో భారత్లోనూ కరోనా నాలుగో వేవ్ భయం ప్రజలను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో క�
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నప్పటికీ.. స్థిరంగా కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో 1,51,186 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగ�
ప్రపంచానికి మళ్లీ కొవిడ్ భయం పట్టుకుంది. ఇప్పటికే అమెరికా, యూకే సహా పలు దేశాలు కొవిడ్ నాలుగో డోసుకు అంగీకారం తెలిపాయి అయితే భారత్లో సైతం నాలుగో డోస్కు అనుమతి ఇవ్వాలని హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్గ