భారతీయ రైల్వే చరిత్రలో (Indian Railway) అత్యంత ఘోరప్రమాదాల్లో ఒడిశాలోని (Odisha) బహనాగ మూడు రైళ్ల ప్రమాదం ఒకటి. గత నెల 2న బహనాగ బజార్ రైల్వేస్టేషన్ (Bahanaga Bazar railway station) సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్న (Triple train accident) విషయం తెలిసిందే.
Odisha train accident | బాలాసోర్లోని స్కూల్లో ఉంచిన వందలాది మృతదేహాల మధ్యలో ఉన్న ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. చనిపోయాడని భావించిన అతడు ఒక రెస్క్యూ సిబ్బంది కాళ్లు పట్టుకున్నాడు. తాను బతికే ఉన్నానని చెప్పాడు. తా�
Odisha Train Accident |యాక్సిడెంట్ జరిగిందని తెలిసిన మరుక్షణం రంగంలోకి దిగి సహాయక చర్యల్లో నిర్విరామంగా పాల్గొన్న సిబ్బందిలో పలువురు మానసికంగా చాలా కుంగిపోయారు. వాళ్లలో కొందరు మంచి నీళ్లను చూసినా కూడా నెత్తురేమో అ
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో సుమారు 300 మంది మరణించారు. ఇది పూర్తిగా రైల్వేశాఖ నిర్లక్ష్యానికి నిదర్శనం. దీనికి బాధ్యత వహి స్తూ రైల్వేశాఖ మంత్రితో పాటు ప్రధాని మోదీ రాజీనామా చేయాలి.
Odisha Train Accident | ఒడిశా (Odisha)లోని బాలాసోర్ (Balasore)లో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం (Horrific Train Accident) లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యావత్తు ప్రపంచాన్ని కదిలించిన ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకూ 288 మంది ప్రాణాలు కోల్ప�
Odisha Train Accident: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో ఓ ప్రయాణికుడిని దాదాపు 48 గంటల తర్వాత రెస్క్యూ చేశారు. ట్రాక్కు దాదాపు 200 మీటర్ల దూరంలో పడి ఉన్న అతన్ని అధికారులు గుర్తించారు. అస్సాంకు చెందిన అతన్ని చ�
ఒడిశా రైలు ప్రమాదం తర్వాత ఏపీకి చెందిన 141 మంది ఆచూకీ లభించడం లేదు. కోరమాండల్ ఎక్స్ప్రెస్లో ఏపీకి చెందిన 482 మంది, హౌరా ఎక్స్ప్రెస్లో 89 మంది ప్రయాణించారని రైల్వే శాఖ వెల్లడించింది.
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ప్రమాదంపై విచారణకు పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి నిర్దేశిత కాల పరిమితిలో దాని నివేదికను సుప్ర�
Odisha Train Accident | ఒడిశా దుర్ఘటన వందలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని నిలిపింది. సిగ్నలింగ్ లోపమో.. మానవ తప్పిదామో.. సరిగ్గా తెలియదు గానీ ఈ ప్రమాదం మాత్రం చరిత్రలోనే ఘోరాతిఘోరమైన రైలు ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిపోయ�
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్, జపాన్, తైవాన్, పాక్ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా అమెరికా అధ్యక్షుడు కూడా సంతాపం ప్రక�
Odisha Train Accident | ఒడిశా రైళ్ల ప్రమాదం తర్వాత ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన నడుస్తున్నాయి. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదివారం పరిశీలించారు. బుధవారం ఉదయానికి
Odisha train accident | ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైళ్ల ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 288కి చేరింది. 900 మందికి పైగా గాయాలయ్యాయి. స్థానిక దవాఖానల్లో చికిత్స పొందుతున్న వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస�
Odisha Train Accident | భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత ఘోర దుర్ఘటనగా భావిస్తున్న ఒడిశా ప్రమాదం రైల్వే వ్యవస్థ పనితీరుపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. రైల్వే వ్యవస్థను అత్యాధునికంగా మారుస్తున్నామని కేంద్రంలోని మో�