వ్యయప్రయాసాలకోర్చి సా గు చేసిన మొక్కజొన్న పంటను కోసి కుప్పగా పోయగా, గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో 40 క్వింటాళ్లు పంట నష్టపోయినట్లు బాధిత రైతు వాపోయాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధి వినోబానగర్ గ్రామంలో ఆడ మగ మొక్కజొన్న పంట వేసి కంకులు తిని చనిపోయిన జర్పుల కృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ (ఎంఎల్) మాస్లైన్ భద్రాద్రి కొ�
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో యూరియా కోసం అన్నదాతలు తండ్లాడుతున్నారు. ఈ ఏడాది ఆశించిన మేర పత్తి పంట దిగుబడి రాకపోవడంతో దానిని తొలగించి మిరప, మక్కజొన్న, నువ్వులు తదితర పంటలను సాగుచేస్తున్నారు. ప్రధ
ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను విక్రయించేందుకు మార్కెట్కు తీసుకొచ్చిన రైతులు అరిగోస పడుతున్నారు. పండిన ప్రతి గింజకూ మద్దతు ధర అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలు నమ్మ
రాష్ట్రవ్యాప్తంగా యాసంగి సాగు ప్రారంభమైంది. బుధవారం వరకు 11.08 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. గత ఏడాదితో పోల్చితే ప్రస్తుతం 1.3 లక్షల ఎకరాల్లో పంటల సాగు తగ్గినట్టు పేర్కొన్న�
Diabetes | ఈ సీజన్లో మక్కలు ఎక్కువగా దొరుకుతాయి. కానీ, వీటిలో చక్కెరలు అధికంగా ఉంటాయని అంటారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు తినొచ్చా. అలాగే కార్న్ఫ్రైడ్ రైస్, కార్న్ సమోసా, క్రిస్పీ కార్న్ అంటూ రకరకాల వంటలు చేస�
మక్కల కొనుగోలు కేంద్రాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మీడియాతో మాట్లాడారు.
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని మరోసారి రుజువైంది. గత నెలలో కురిసిన అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పంటలు దెబ్బతినగా, ఆయా ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేల చొప్పున �
అడ్డుగా ఉన్నాయని చెట్ల కొమ్మలు కొట్టేస్తాం. అక్కరకు రావనుకున్న చెట్లను నరికేస్తాం. మన అవసరాలకు తగ్గట్టుగా మొక్కలు, చెట్లను ఏం చేసినా ఫర్వాలేదనుకుంటాం. అయితే, చెట్లు కూడా మనలా మాట్లాడతాయని, బాధ కలిగితే ఏడ�
జిల్లాల విస్తరణలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పడినప్పటికీ, హైదరాబాద్ మహా నగరాన్ని రంగారెడ్డి జిల్లా ఆవరించే ఉన్నది. దీంతో రంగారెడ్డి జిల్లాలో పండే పంటల క్రయవిక్రయాలకు అనాది