దేశంలోని సహకార సంఘాలను రూ. 450 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు ఎన్డీడీబీ ఎస్జీఎం డాక్టర్ శ్రీధర్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు మహిళా సహకార డెయిరీలో బుధవారం ఎన్డీడీబీ డైమండ్ �
జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సహకార సంఘాల అధ్యక్షుల తొలగింపునకు ప్రభు త్వం కుట్ర చేస్తున్నది. గత ఎన్నికల్లో జిల్లాలో 90 శాతానికిపైగా సహకార సంఘాలను బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. అలాగే, జిల్లా సహకార �
బదిలీలపై ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీల సీఈవోలు పెదవి విరుస్తున్నారు. మార్గదర్శకాల్లో కనీస స్పష్టత ఇవ్వకుండా ఉన్నపళంగా బదిలీలు చేపట్టడమేంటని నిలదీస్తున్నారు. ఎక్కడికి బదిలీ చ�
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని జిల్లా సహకార అధికారి శ్రీ మాల అన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం-2025లో భాగంగా పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల ప్రాథమి�
రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు సహకార సంఘాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని పీఏసీఎస్ చైర్మన్ చింతల దామోదర్రెడ్డి అన్నారు. శనివారం చౌటుప్పల్ మండల కేంద్రంలోని ఆ సంఘ భవనంలో అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని ప�
సహకార సంఘాల ఏర్పాటుతో రైతులకు రుణ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని డీసీసీబీ డైరెక్టర్, పీఏసీఎస్ ఛైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార కార్యాలయ ఆవరణలో అంతర�
రంగారెడ్డిజల్లాలో మరో 11 సహకార సంఘాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు కొత్తగా సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని దరఖాస్తులు రాగా, వాటిని పరిశీలించిన అధికారులు కొత్తగా సహకార సంఘాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదన�
రైతులకు ఎరువుల కొరత లేకుండా అమ్మకాలు నిర్వహించాలని మధిర ఏడీఏ స్వర్ణ విజయ్చందర్ అన్నారు. సోమవారం మండలంలోని ముష్టికుంట్ల సహకార సంఘంలో ఎరువుల నిల్వలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సహకార సంఘాలకు సరఫరా అ�
సహకార సంఘాలను బలోపేతం చేసి రైతులను, మహిళలను ఆర్థికంగా ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్లోని పలు వార్�
Minister Jagdish Reddy | ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్తగా మరో ఆరు కో-ఆపరేటివ్ బ్యాంకులను ప్రారంభించనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. బుధవారం నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో కొత్తగా ఏర్ప
సహకార సంఘాల బలోపేతమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న సహకార సంఘ భవన సముదాయ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.