కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయానికి నూతనంగా బాధ్యతలను చేపట్టిన పర్సనల్ ఆఫీసర్ తిరుపతిని శుక్రవారం శాలువాతో సత్కరించి ఘనంగా స్వాగతించారు. ఈ సందర�
బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ఐటీసీ కర్మాగారంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 42 రోజులుగా కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న సంగ�
ఐటీసీలో 14వ వేతన ఒప్పంద ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక ఐటీసీ వద్ద కార్మిక సంఘం నాయకులు, కాంట్రాక్టు కా�
ఐటీసీలో 14వ వేతన ఒప్పంద ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఐఎన్టీయూసీ మిత్రపక్షాల ఆధ్వర్యంలో బూర్గంపహాడ్ మండలం సారపాక ఐటీసీ వద్ద కార్మిక సంఘం నాయకులు, కాంట్రాక్టు కార్మికులు శుక్రవ�
ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ వర్కర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కుర్రి సైదయ్య డిమాండ్ చేశారు.
సమస్యలు పరిష్కరించేందుకు కార్మిక సంఘాల నాయకులను యాజమాన్యం పిలవని పక్షంలో ఏ క్షణంలోనైనా సమ్మెకు దిగుతామని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రా�
తమ సమస్యల పరిష్కారం కోసం సారపాక ఐటీసీ ఎదుట కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం 15వ రోజుకు చేరాయి. బీఆర్ఎస్ నాయకులతో కలిసి దీక్షల వద్దకు చేరుకున�
సింగరేణి సంస్థ లాభాల వెనుక కాంట్రాక్ట్ కార్మికుల చెమట చుక్కలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారి పట్ల కొనసాగుతున్న వివక్ష తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సింగరేణిలో వారు లేని విభాగం అంటూ లేకుండా పోయింది.
వేతన ఒప్పందంతోపాటు అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సారపాక ఐటీసీ ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం పదో రోజుకు చేరాయి.
కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించేంత వరకు తమ పోరాటం ఆగదని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, బెల్లం నాగయ్య, ఎండీ యాకూబ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐటీసీ పీఎస్పీడీలో కాంట్రాక్టు కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్ర�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరును ప్రజలు మినీఇండియాగా పిలుస్తారు. దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన కార్మికులు ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నారు. పటాన్చెరు నుంచి 65వ జాతీయ రహదారితో పాటు ఓఆర్ఆర్ ఉన్నా పోలీ