తెలంగాణ దేశానికి ప్రయోగాశాల కానున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ ము న్సిపల్ పరిధిలోని క్రిస్టియన్పల్లిలో దళితబంధు పథకం కింద 8మంది లబ్ధిదారులకు కలిపి
గ్రేటర్ ‘స్వచ్ఛ’మేవ జయతే అంటూ నినదిస్తున్నది. పల్లె, పట్టణ ప్రగతి ఉత్సాహంగా సాగుతున్నది. ‘స్వచ్ఛ’ సంకల్పంతో ప్రత్యేక పారిశుధ్య పనులు కొనసాగుతుండగా, నాలుగు రోజుల్లో మొత్తం 27,044 టన్నుల వ్యర్థాలను తొలగించ�
పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న పట్టణ, పల్లె ప్రగతి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మూడో రోజైన ఆదివారం జోరుగా కొనసాగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు మున్సిపాలిటీ వార్డులు, పంచా�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రెండో రోజు ముమ్మరంగా కొనసాగాయి. శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. పట�
వాషింగ్టన్: టీకాలు తీసుకున్నవాళ్లంతా ఇక మాస్కులు తీసిపారేయొచ్చని అమెరికాలో తెగ ప్రచారం జరిగింది. ఇదంతా విని బయటి ప్రపంచం వారు కూడా కొంచెం ఈర్ష్య పడ్డారు కూడా. అయితే ఇది అంత సులభమైన విషయం కాదని అమెరికన్ల�
మంత్రి సత్యవతి రాథోడ్ | భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాల కోసం చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఆశయాలను కొనసాగించాలని గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథో