దేశవ్యాప్తంగా ప్రతి వంద మందిలో 70 మంది, బంగాళాఖాతం పరివాహాక ప్రాంతాల్లో నివసించే 90 శాతం మంది మాంసాహారులే. లక్షద్వీప్లో 100 శాతం మాంసాహారులు. తర్వాత స్థానాల్లో ఈశాన్య రాష్ర్టాల్లో (99 శాతం), కేరళ 98 శాతం, పుదుచ్చ�
వేసవి మొదలు కావడంతో విద్యుత్కు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. శీతాకాలం ప్రభావం ఫిబ్రవరి చివరి నాటికి ఉండగా, మార్చి మొదటి వారం నుంచే ఒక్కసారిగా రోజు వారీ విద్యుత్ వినియోగం పెరిగింది. రోజు వారీ వినియోగం �
‘తెలంగాణలో వ్యవసాయం కుంటుపడుతున్నది.. ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరం కూడా సాగు విస్తీర్ణం పెరగలేదు..’ ఇదీ కొంతకాలంగా బీజేపీ నేతలు సాగిస్తున్న విష ప్రచారం
వచ్చే వేసవిలో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ మరింత పెరగవచ్చని టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మార్చి 29న విద్యుత్తు డిమాండ్ గరిష్ఠంగా 14,160 మెగావాట్లు ఉన్నదని, అందువల్ల వ�
రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతుండడంతో జనం గజగజా వణుకుతున్నారు. ఉపశమనం కోసం ఉన్ని దుస్తులు ధరించినా, మంట కాగినప్పటికీ ఇంట్లోకి వచ్చే సరికి గది అంతా చల్లగా ఉంటుంది
గ్రీన్ టీ సారంతో కాలేయానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎక్కువ మోతాదులో ఎక్కువ కాలం ఆ సారాన్ని తీసుకొంటే లివర్ దెబ్బతినే అవకాశం ఉన్నదని
చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందిన ఘటన గీసుగొండలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. యూసుఫ్బాబా (17) గీసుగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు
వంటల్లో అన్నేసి చూడు.. నన్నేసి చూడు అంటుందట ఉప్పు! ఉప్పుకు ఉన్న ప్రాధాన్యం అదే. కూరల్లో ఏది తక్కువైనా తింటామే తప్ప, ఉప్పు లేకపోతే ఎవరికీ ముద్ద దిగదు. మోతాదుకు మించి ఉప్పు తీసుకోవటంతో రక్తపోటు, గుండె జబ్బుల �
అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి అన్నారు. హనుమకొండ డివిజనల్ పోలీస్ ఆధ్వర్యంలో శుక్రవారం హంటర్రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో సైబర్ క్రైమ్స�
గర్భిణులు పారాసిటమాల్, ఆస్పిరిన్, డైక్లోఫెనాక్, ఐబుప్రొఫెన్ లాంటి పెయిన్ కిల్లర్స్ వాడితే వారి సంతానంపై తీవ్ర ప్రభావం పడుతుందని యూకే శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ‘నెలలు నిండకముందే పిల్లలు పు
డిమాండ్కు తగ్గ విద్యుత్తు సరఫరా చేయడం సవాలుగా మారిందని కేంద్ర విద్యుత్తు మంత్రి ఆర్కే సింగ్ అన్నారు. భారతదేశం ప్రస్తుతం అతిపెద్ద విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని
ఈ నెలలో దేశవ్యాప్తంగా ఇంధన వినియోగం బాగా తగ్గింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగడమే ఇందుకు కారణం. గత నెల తొలి 16 రోజులతో పోల్చితే ఈ నెలలో 10 శాతం పెట్రోల్ వినియోగం తగ్గాయి. డీజిల్ వినియోగ�
ఎండలు మండిపోతుండటంతో రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్తు డిమాండ్ కొత్త రికార్డులు నెలకొల్పుతున్నది. మంగళవారం మధ్యాహ్నం 12.28 గంటల సమయంలో 14,160 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ నమోదయ్యింది. యాసంగి పంటలు క�
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎండలతో పాటుగా విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. గతేడాది మార్చి నెలలో అత్యధిక డిమాండు 5.5 కోట్ల యూనిట్లు ఉంటే, ఈ ఏడాది మార్చిలో అత్యధికంగా 6.5 కోట్ల యూనిట్లుగా నమోదైంది. వచ్�