పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామంలో విషాహారం తిని 36 గొర్రెలు మరణించాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో 4 గొర్రెల మందలు ఉన్నాయి. పెంపకందారులు గొర్రెలను మేత కోసం కోసిన వరి పొలా�
అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. ఈ ఘటన హుజురాబాద్ మండలం కందుగుల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కందుగుల గ్రామానికి చెందిన ఇమ్మడి సదానందం అనే రైతు అప్పుల బాధ భరి�
Ayurvedic syrup | ఆయుర్వేద సిరప్ తాగి ఆరు నెలల చిన్నారి మరణించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయుర్వేద సిరప్ అమ్మిన షాపును సీజ్ చేశారు. దర్యాప్తు కోసం కమిటీని ఏర్పాటు చేశారు.
పెగడపల్లి మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన మల్లారపు సుప్రియ (25) అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సుప్రియ, భరిం
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని నిషేధించినట్లు ఎస్సై దీకొండ రమేష్ పేర్కొన్నారు. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఓదెల మండల గ్రామా�
సైదాపూర్ మండలంలోని సోమారం గ్రామ పంచాయతీ పరిధిలోని బూడిదపల్లి గ్రామానికి చెందిన అమరగొండ రాహూల్ (20) అనే యువకుడు పురగులమందు తాగి ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు.
పెద్దపల్లి మండలంలోని అందుగులపల్లికి చెందిన దుర్శెట్టి రాకేష్ (31) అనే యువకుడు అనారోగ్యం తట్టుకోలేక పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నం చేసినట్లు పెద్దపల్లి రూరల్ ఎస్సై మల్లేష్ తెలిపారు.
మండలంలోని అడవిశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన చొప్పరి నది (35) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. సది గ్రామంలో కూలీపని చేసుకుంటు జీవిస్తున్నాడు. గత కొంత కాలంగా మ
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర భూతగడ్డ సతీష్ (36) అనే వ్యక్తి మద్యం తాగిన మైకంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఎస్ఐ శీలం లక్ష్మణ�
భూమి పంచాయతీ విషయంలో కేసు నమోదు కావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం కేంద్రం లోని పోలీస్ స్టేషన్ లో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం పాల్పడడం కలకలం రేపింది.
Contaminated Water | కలుషిత నీరు తాగి సుమారు వంద మంది గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. వారిని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్య బృందాలు ఆ గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయ�
Train Passengers Fall Sick | ఆహారం తిన్న 90 మంది రైలు ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. (Train Passengers Fall Sick ) ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. స్టేషన్కు చేరుకున్న రైలు వద్దకు డాక్టర్లు, వైద్య సిబ్బందిని రప్ప�