రాష్ట్రంలో ఇప్పటికైనా నియంతృత్వ ధోరణి వదిలి, ప్రజాస్వామికంగా రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ పరిపాలన సాగించాలని సీఎం రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.
రాజ్యాంగస్ఫూర్తికి అనుగుణంగా సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు కార్యనిర్వాహక, న్యాయ, శాసన వ్యవస్థలు కలిసికట్టుగా పని చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.
Rahul Gandhi: ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగాన్ని గ్యారెంటీగా చదవలేదని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సంవిధాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని ఆయన
President Droupadi Murmu: మన రాజ్యాంగం సజీవమైన, ప్రగతిశీల పత్రం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రాజ్యాంగం ద్వారా .. సామాజిక న్యాయం, సమత్ర అభివృద్ధి లాంటి లక్ష్యాలను అందుకున్నట్లు ఆమె తెలిపారు
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం, ప్రజాపాలనా విజయోత్సవాల్లో భాగంగా పనుల జాతరను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డై
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రధానిగా ఇందిరా గాంధీ 1975, జూన్ 25న విధించిన ‘ఎమర్జెన్సీ’ రోజును ఇకపై ‘రాజ్యాంగ హత్యా దినం’గా పాటించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
బాబా సాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్.. జీవితాన్ని అపారంగా ప్రభావితం చేసిన స్త్రీమూర్తులు.. రమాబాయి,డాక్టర్ సవిత. పరిపూర్ణ వ్యక్తిగా, న్యాయశాస్త్ర కోవిదుడిగా తనను తాను తీర్చిదిద్దుకుంటున్న సమయంలో రమాబాయ�
మహా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, కొత్త సచివాలయానికి ఆయన పేరును పెట్టాలంటూ తీసుకొన్న నిర్ణయంతో సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోనున్నారు. ఇంత ఎత్తులో ప్రపంచంలో మరెక్కడా అంబేద్కర్ విగ్రహం లేదు. దీంతో ఇప్ప�
తెలంగాణలో మరో సువర్ణాధ్యాయం.. చరిత్రలో నిలిచిపోయే అద్భుత ఘట్టం నేడు ఆవిష్కృతం కానున్నది. హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ భారీ విగ్రహం ప్రారంభోత్స�
బహుముఖ ప్రజ్ఞాశాలి బాబాసాహెబ్ అంబేద్కర్. చరిత్ర, అర్థశాస్త్రం, ఆంథ్రపాలజీ, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, తత్వశాస్త్రం, న్యాయశాస్త్రం ఆయన అధ్యయన అంశాలు. వీటికి తోడు ఆయన ప్రపంచ మతాలను కూడా లోతుగా చదివార�
భారతరత్న, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకనుగుణంగా బీఆర్ఎస్ సర్కార్ పరిపాలన సాగిస్తున్నదది. రాష్ట్ర ఏర్పాటుకు అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికలే కీలకం. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ సై�
దేశ అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా చేరాలని, అందరికీ సమాన అవకాశాలు లభించాలన్న లక్ష్యం బాబాసాహెబ్ది. ఈ లక్ష్యసాధనకు ప్రతీ భారతీయుడు కృషి చేయాలి. భారతదేశం అభివృద్ధిలో ముందుకు సాగాలంటే ఆర్థిక అసమానతలు, సా
బాబా సాహెబ్ను తొలి పురుష ఫెమినిస్ట్గా అభివర్ణిస్తారు చరిత్రకారులు. స్త్రీ విద్య, హక్కులతో ముడిపడిన అనేక అంశాలకు పట్టుబట్టి రాజ్యాంగంలో చోటు కల్పించారు. వివిధ సందర్భాల్లో అంబేద్కర్ చేసిన వ్యాఖ్యలూ అ
స్త్రీ విద్య, సమానత్వం ఆకాంక్షించిన వారిలో అగ్రగణ్యుడు అంబేద్కర్. మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర మంత్రి పదవినే వదులుకున్నారు. రాజ్యాంగ రచన సమయంలో హిందూ కోడ్ బిల్లును పక్కాగా పార్లమెంట్కు సమర్పించారు. �
ఆదిహిందూ ఉద్యమం ఆధ్వర్యంలో.. 1942లో హైదరాబాద్లోని విక్టరీ ప్లే గ్రౌండ్లో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడికి డాక్టర్ అంబేద్కర్ వస్తున్నారని సదాలక్ష్మికి తెలిసింది. అప్పుడు ఆమె వయసు పన్నెండు. లక్ష్మి వా�