అంబేద్కర్ హైదరాబాద్ నగర పర్యటనకు వచ్చినప్పుడు హెచ్జె సుబ్బయ్య అనే దళిత వ్యాపారవేత్త ఇంట్లో దిగేవారు. అప్పటికే, అంబేద్కర్ స్థాపించిన షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ కార్యకలాపాలు నిజాం పాలనలోని హై�
రాజకీయాల్లో మనం ఒక మనిషికి ఒకే ఓటు, ప్రతీ ఓటుకు ఒకే విలువ అనే సిద్ధాంతాన్ని పాటించబోతున్నాం. కానీ, సామాజిక, ఆర్థిక రంగాల్లో ఈ సమానత్వాన్ని పాటించబోవటం లేదు. ఈ వైరుధ్యాలను ఎంత కాలం కొనసాగిస్తాం? ఈ వైరుధ్యాన�
పలు ప్రాంతాలు, భాషలు, మతాలు, సంసృతి సంప్రదాయాలతో కూడి, భిన్నత్వంలో ఏకత్వం పరిఢవిల్లే భారతదేశ సమైక్యతను, రాజ్యాంగం అందించిన లౌకికవాద, సమాఖ్యవాద స్ఫూర్తిని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మ
జిల్లావ్యాప్తంగా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కౌ కుంట్ల మండలకేంద్రంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సం దర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. కార
భారత రాజ్యాంగాన్ని గౌరవించడం ప్రతి ఒక్కరి ప్రధాన బాధ్యత అని అనంత లా కళాశాల ప్రిన్సిపాల్ వి.చంద్రమతి అన్నారు. శనివారం కూకట్పల్లిలోని అనంత లా కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం (నేషనల్ లా డే) ఘనంగా నిర్వహ�
భారత రాజ్యాంగ దినోత్సవం శనివారం ముషీరాబాద్ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పలువురు నేతలు, ప్రజా ప్రతినిధులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
CJI DY Chandrachud: ప్రజలకు న్యాయం అందాలని, ప్రజల వద్దకే కోర్టులు వెళ్లాలని, న్యాయం కోసం కోర్టుల చుట్టూ ప్రజలు తిరిగేలా చేయకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు. ఇవాళ రాజ్�
1949 నవంబర్ 26న రాజ్యాంగసభ రాజ్యాంగానికి ఆమోదం తెలిపింది. ఆ తర్వాత 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటినుంచి జనవరి 26వ తేదీని ‘గణతంత్ర దినోత్సవం’గా జరుపుకొంటున్నాం.
రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై పిలుపు రాజ్యాంగమే శిరోధార్యం: హైకోర్టు సీజే జస్టిస్ సతీశ్చంద్ర శర్మ హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఏడు దశాబ్దాల్లో అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ దేశ ఐ
రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఎల్బీనగర్, నవంబర్ 26 : ప్రపంచంలో గొప్ప రాజ్యాంగం మనదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవి�
చిక్కడపల్లి : తెలంగాణ రాష్ట్రంలో దళత బంధు పథకాన్ని విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ వివరించారు. శుక్రవారం బాగ్లింగం�
చిక్కడపల్లి : రాజ్యాంగ లక్ష్యాల అమలుకు ఐక్యంగా కృషి సాగించాలని ప్రజవాగ్గేయకారుడు,ఎంఎల్సీ గొరేటి వెంకన్న అన్నారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘రాజ్యంగం ఎదుర్కొంటున్న సవ�
రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో | కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో (ఆర్ఒబి) అధ్వర్యంలో కోఠి మహిళా కళాశాల లో శుక్రవారం ఘనంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు.