సీపీఐ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి దుబాస్ రాములు, కోటగిరి మండల కార్యదర్శి విఠల్ గౌడ్ పిలుపునిచ్చారు. కోటగిరి మండల కేంద్రంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో �
హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. పట్టణ పరిధిలోని దమ్మక్కపేటలో రూ. 20లక్షలతో చేపట్టిన పైప్ లైన్ పనులను ఆయన ఆదివార
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదింటి సొంతింటి కలను నెరవేరుస్తున్నామని, అది కేవలం ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం అవుతుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అ
ఓదెల నుండి కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి వరకు డి.ఎ.ఎఫ్.టీ ద్వారా రూ.12 కోట్ల 75 లక్షల నిధులతో డబల్ రోడ్డు పనులకు, ఓదెల మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ నుండి డి 86 కెనల్ వరకు సి.సి రోడ్డు నిర్మాణం కోసం ర�
వెనకబడిన తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపిన నాయకుడే మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని వేములవాడ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ చల్మెడ లక్ష్మీనరసింహారావు అ�
రాజకీయాలకతీతంగా చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధికి సహకారాన్ని అందజేస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.
హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని పదవి ఉన్నా లేకపోయినా రాజకీయాల కంటే హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికే విలువ ఇస్తానని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్
ఎన్నికలంటే చాలారోజుల వరకూ నాకేమీ అవగాహన లేదు. మామూలుగానే నాన్న ఎప్పుడూ వార్తలను చాలా ఆసక్తిగా వినేవాడు. ఇక ఎన్నికలప్పుడు చెప్పనే అక్కర్లేదు. నాన్న రేడియో వింటున్నప్పుడూ, అప్పుడప్పుడూ ఎవరైనా ఇంటికి న్యూ�
MLA Kaleru Venkatesh | నియోజకవర్గంలో ఉన్న స్థానిక సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(MLA Kaleru Venkatesh) అన్నారు.
ప్రతి నియోజకవర్గంలో 300 మంది బీసీ కులవృత్తిదారులు, చేతి వృత్తిదారులకు రూ.1 లక్ష చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. లక్ష ఆర్థికసాయం పథకం నిరంతర ప్రక్రియని, ప�
Minister Gangula | వెనుకబడిన వర్గాల కులవృత్తులను కాపాడి వారిని మరింత బలోపేతం చేసే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన బీసీ కులవృత్తుల లక్ష ఆర్థిక సహాయం నిరంతర ప్రక్రియని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగ
ఖైరతాబాద్ నియోజకవర్గంలో గంటన్నరపాటు వాన దంచికొట్టింది. భారీ వర్షంతో పలు బస్తీలు జలమయమయ్యాయి. శనివారం తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైన వర్షం ఆరున్నరకు ఆగింది.
మురికి కూపంలా ఉన్న పల్లెలు ప్రగతి పథంలో దూసుకు పోతున్నాయనడానికి కోటగిరి గ్రామం నిదర్శనంగా నిలుస్తున్నది. తొమ్మిదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కోటగిరి గ్రామంలోనే రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్�
జీవితాంతం ప్రజలకు సేవ చేస్తూ.. అండగా ఉంటానని నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి తెలిపారు. గురువారం నర్సాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే మదన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలను బీఆర్ఎస్ రాష్ట్ర న
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని ఎంపీ బొర్లకుంట వెంకటేశ్ నేత రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావును కోరారు. బుధవారం ఆయన ప్రగతిభవన్లో మంత�