ఈ నెల 27న వరంగల్ జిల్లాలో నిర్వహించనున్న రజతోత్సవ మహా సభలను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వల్లమాల కృష్ణ, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్
తమకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు ధర్నా చేపట్టారు. బుధవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి రెవెన్యూ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఎల్లారెడ్డిలో ఈ నెల 26న డబుల్
Train Accidents : ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాలపై బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం లక్ష్యంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు.
Congresss | లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ (Congresss) పార్టీకి మరో షాక్ తగిలింది. నిధుల కొరతతో ( No funds) మరో అభ్యర్థి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించారు.
Varun Gandhi | ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎంపీ వరుణ్ గాంధీ (Varun Gandhi)కి బీజేపీ (BJP) టికెట్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హస్తం పార్టీ (Congresss) వరుణ్ గాంధీకి తాజాగా ఓ ఆఫర్ ఇచ్చింది. వరుణ్ను పార్టీలోకి ఆహ్వానిస్త
పంజాబ్, ఢిల్లీలో కనుమరుగైన కాంగ్రెస్ను ఉద్దేశించి పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) ఆ పార్టీ గత వైభవంగా మారిందని ఏక్ థి కాంగ్రెస్ అని ఎద్దేవా చేయడంపై కాంగ్రెస్ దీటుగా స్పందించింది.
Minister Talasani | ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఓటు వేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు. బుధవారం ముషీరాబాద్, అంబర్ పేటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గ�
మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం పడిపోయినట్టే కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కూలిపోతుందని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రమేశ్ జార్ఖిహోళి వ్యాఖ్యానించారు.
కర్నాటకలో కాషాయ పార్టీ, కాంగ్రెస్ల మధ్య చడ్డీ వివాదం ముదురుతోంది. కాంగ్రెస్ చడ్డీని దేశ ప్రజలు తొలగించారని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కర్నాటక ప్రజలు కూడా కాంగ్రెస్ చడ్డీని విప్పుతా�
లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ తొలిసారిగా నవసంకల్ప్ శిబిరం పేరుతో మేధోమధన సదస్సు ఏర్పాటు చేసింది. రెండు రోజుల పాటు సాగే ఈ సదస్సులో పాల్గొనేందుకు యూప�
ఈ ఏడాది చివరిలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్నికాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని సంపన్నులు, పేదలు అంటూ రెండు భారత్లుగా సృష్ట�
కర్నాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై అవినీతి ఆరోపణలు చేసిన అనంతరం కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై కాంగ్రెస్ పార్టీ నిరసనలతో హోరెత్తిస్తోంది.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై ఆ పార్టీ సీనియర్ నేత సునీల్ జాఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ సీఎం అభ్యర్ధిగా చరణ్జిత్ సింగ్ చన్నీ పేరును ప్రకటించడాన్ని జాఖఢ్ తప్పుపట్టా�