అటు ఢిల్లీలో.. ఇటు గల్లీలో లేదు70 ఏండ్లలో ప్రజలను పట్టించుకోలేదుఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ గుర్రంపోడు, ఏప్రిల్ 3: కాంగ్రెస్కు భవిష్యత్తు లేదని, ఆ పార్టీకి ఓటు వేస్తే వృథా అవుతుందని ఎక్సైజ్ శా�
గువాహటి: అసోంలో ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా మరోసారి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. శనివారం గువహటిలో మీడియాలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీకి ప్రజాసేవ చేయడం త�
తొలి ప్రచారంలోనే జనాల్లేక వెనుదిరిగిన జానావెంట మిగిలింది ఇద్దరు నాయకులేఏం చేశారో రెండు నిమిషాలు కూడా చెప్పలేదుపూల్యాతండాలో కాంగ్రెస్ అభ్యర్థికి చేదు అనుభవంఅదే తండా టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ కా�
కాంగ్రెస్ | అసోంలో ఎన్నికలు తుదిదశకు చేరుతుండగా కాంగ్రెస్ కూటమికి గట్టి ఎదురు దెబ్బతగిలింది. కాంగ్రెస్ నేతృత్వంలోని బీపీఎఫ్ కూటమికి చెందిన ఎమ్మెల్యే
బీజేపీ | కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఆ రాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. బసవకల్యాణ్ అసెంబ్లీ ఉప
కమ్యూనిస్టు మ్యానిఫెస్టోను అమలు చేస్తామని చెప్పి కేరళలో అధికారంలోకి వచ్చిన సీపీఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్.. ‘కార్పొరేట్ మ్యానిఫెస్టో’ను అనుసరిస్తున్నది. రాష్ట్ర ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అమ్మేయడ�
ఇడుక్కి, మార్చి 30: కేరళలో ఎన్నికల ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై ఆ రాష్ర్టానికి చెందిన మాజీ ఎంపీ జాయ్స్ జార్జ్ అభ్యంతరకర విమర్శలు చేశారు. ‘రాహుల్గాంధీ కేవలం మహిళా కాలేజీలకే వెళ్తుం�
న్యూఢిల్లీ: కేరళకు చెందిన మాజీ ఎంపీ జాయిస్ జార్జ్.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. రాహుల్గాంధీ ఓ బ్యాచిలర్ అని, ఆయనతో జాగ్రత్త అని కాలేజీ విద్యార్థినులను ఆయన హెచ్చర�
న్యూఢిల్లీ : కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం పినరయి విజయన్లు కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్దీప్ సుర్జీవాలా ఆరోపించారు. వీరు లాలూచీ పడకపోతే కేరళ సీఎం పినర�
దాండియా | కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దాండియా ఆడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ కార్యకర్తలతో కలిసి దాండియా ఆడారు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ
నల్లగొండ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జిల్లాలోని నిడమనూరు మండలం శాఖాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు చిన్నాల వెంకటయ్య ఆ పార్టీకి రాజీనామా చేసి మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్�
వరంగల్: టీఆర్ఎస్కు ప్రజల మద్దతు ఉన్నందునే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో గెలుపొందామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇప్పటికైనా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఇష్టం వచ్చినట్ల�