కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో తెలంగాణ రాష్ట్రం మళ్లీ అభివృద్ధికి దూరమవుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పదేళ్ల కాలం పాలనలో అభివృద్ధిలో పరుగుల�
తమ పంటలు, బావులను కాపాడుకునేందుకు స్వయంగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఇప్పలపల్లి మానేరువాగు పరీవాహక ప్రాంత రైతులే రంగంలోకి దిగారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు చేసిన విన్నపాలు, విజ్ఞప్తులు బుట్టదాఖల
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల తీరుపై విచారణకు సిట్ వేయాలని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు. మంత్రులపై కూడా అనేక ఆరోపణలు వచ్చాయని, వాటి మీద �
ఎన్టీవీపై దాడులు, జర్నలిస్టుల అరెస్టు వివాదం కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ముగ్గురు సీనియర్ జర్నలిస్టుల అరెస్ట్ రాష్ట్రంలో సంచలనంగా మారడంతో నేరుగా కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి ది
తెలంగాణలో ‘ప్రజాపాలన’ సాగిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రశ్నించే గొంతులను నొకేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా కనిపిస్తున్నది. రాష్ట్రంలో రెండేండ్ల రేవంత్రెడ్డి పాలనలో మీడియా స్వేచ్ఛ ప�
Methuku Anand | జర్నలిస్టుల అరెస్టుపై వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు మెతుకు ఆనంద్ మండిపడ్డారు. జర్నలిస్టులను అరెస్టు చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు.
Madhusudhana Chary | పరిపాలకుడు విజ్ఞుడై ఉండాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. విజ్ఞుడై ఉంటే సృజనాత్మకత సాధ్యమైతని తెలిపారు. రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకావడం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ పాలనలో కక్ష సాధింపులు, ప్రతీకార చర్యలు నిత్యకృత్యమయ్యాయని బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు.
PCB | కాలుష్య నియంత్రణ మండలిలో నిధుల గోల్మాల్ యథేచ్ఛగా జరుగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ పెద్దల జోక్యం పెరిగిపోయి అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తూ తమకు అనుకూలంగా ఉన్న వ్యక్�
Rangareddy | జిల్లా పరిధిలోని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో కలుపగా.. ఆ ప్రక్రియ శాస్త్రీయం గా జరగలేదని అధికారులు ఇష్టానుసారంగా చేశారని ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్
Srinivas Goud | రాష్ట్ర ప్రభుత్వానికి బీర్ల స్టాక్ పెంచడం మీద ఉన్న శ్రద్ధ రైతులకు అవసరమైన యూరియా స్టాక్ పెంచడంపై లేదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు డిస్టిల