Vivek Venkataswamy | కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్కు మంగళవారం సిద్దిపేట, మంచిర్యాల జిల్లాల్లో నిరసన సెగ తగిలింది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పట్టణంలో అభివృద్ధిపై స్థానికులు నిలదీయగా, రుణమాఫీ ఏమైంది? రైతు భరోసా �
KTR | పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రేవంత్రెడ్డి ప్రభుత్వం తరచూ అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అందులో భాగంగానే సిట్ పేర
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లాల తేనెతుట్టెను కదుపుతున్నారని, ఇది ఉద్యోగ నోటిఫికేషన్లు రాకుండా చేసే కుట్ర అని ఉద్యోగ జేఏసీ మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ విమర్శించారు. జిల్లాల పునర్విభ�
హామీల అమల్లో విఫలమైన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ప్రజాపాలన పేరుతో పబ్బం గడుపుకొంటూ మోసం చేసిన ఆ పార్టీ పతనం ఖాయమని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ఎల్లంపేట మున్సిపల్ పరిధి�
జోగుళాంబ గద్వాల జిల్లా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని ఓ అధికారిణికి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఫోన్లో బెదిరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. మొదట తన కుమారుడితో ఫోన్ చే యించి తర్వాత తానే
ఇల్లెందు మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్కు చెందిన 150 కుటుంబాలు, ఐదుగురు వార్డు సభ్యులు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, ని�
Vivek Venkataswamy | మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామికి నిరసన సెగ తగిలింది. తమ ప్రాంత సమస్యలపై క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజలు మంత్రిని నిలదీశారు.
DA | ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయిపడిన డీఏ (కరువు భత్యం)లలో ఒకటి విడుదల చేస్తున్నట్టు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు బకాయిపడిన డీఏల సంఖ్య మళ్లీ ఐదుగానే మిగిలిపో
Hyderabad | జిల్లాల పునర్విభజన పేరిట కాంగ్రెస్ సర్కారు కొత్త కుట్రలకు తెరలేపిందని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ను ఫ్రీజోన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, జిల్లాల పునర్వవస్థీకరణ అసలు స్వరూపం, అ�
Districts | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలనే విద్వేషంతో సీఎం రేవంత్రెడ్డి మరో దుస్సాహసానికి తెగబడుతున్నారు. ప్రజల ముంగిట్లోకి సుపరిపాలన తీసుకువచ్చి, అన్ని రంగాల్లోనూ ప్రగతిని పరుగుల�
తెలంగాణ కాంగ్రెస్ వాదులకు సీమాంధ్ర ధనిక వర్గాల పట్ల కాంప్రడారిజం 1956లో రెండు ప్రాంతాల విలీనం నాటికే మొదలైంది. అప్పటి నుంచి 2014 వరకు 58 సంవత్సరాల పాటు కొనసాగిన ఆ జీ హుజూర్ లక్షణాలు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం
హరేక్ మాల్ తరహాలో అందరికీ అన్నీ అంటూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఊదరగొట్టింది. అందులో నిరుద్యోగులకు చాలా ఆశలే పెట్టింది. రెండు లక్షల సర్కారీ ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికింది. అప్పటిదాకా రాజకీ�