సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, టీపీసీసీ కార్యవర్గ సభ్యుడు ఏర్పుల నరోత్తం బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో గురు
ఏ నినాదం వెనుక ఏ వర్గ ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకునేంతవరకు ప్రజలు మోసపోతూనే ఉంటారని లెనిన్ అన్నారు. ఈ స్టేట్మెంట్కు నేటికి ప్రాసంగిత ఉందనడంలో సందేహం లేదు. మరీ ముఖ్యంగా నేడు తెలంగాణ రాజకీయాలను నిశి�
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లక్ష్యంగా కాంగ్రెస్లో కొం దరు పావులు కదుపుతున్నారా? ఆయనను ఓడించడమే లక్ష్యంగా స్కెచ్ వేస్తున్నారా? తద్వారా పార్టీలో తనకు పోటీ లేకుండా చేయాలనుకుంటున్నారా? భట్టిని ఓడించేంద
కాంగ్రెస్లో కొట్లాటల ఆనవాయితీ కొనసాగుతునే ఉన్నది. తాజాగా పార్టీలో మండల కమిటీల ఏర్పాటు చిచ్చు రగిల్చింది. నేతల అసంతృప్తితో గాంధీ భవన్ వేదికగా రచ్చ రచ్చ అయ్యింది. కమిటీల ఏర్పాటుకు వ్యతిరేకంగా పలు జిల్ల�
బీజేపీలో ఒకప్పుడు కష్టపడి పనిచేసినవారికి పదవులు వచ్చేవని చెప్పుకొంటారు. ఎవరెవరు కష్టపడ్డారో అధిష్ఠానమే గుర్తిస్తుందని, వారి అర్హతలకు తగిన పదవి ఇస్తుందనే ప్రచారం ఉండేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్
ప్రతి పల్లెకు అభివృద్ధి పలాలు, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘతన సీఎం కేసీఆర్దేనని, జనరంజక పాలనను చూసే వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శ�
Minister Harish Rao | కాళేశ్వరం దండగ అంటూ కూతలు కూస్తున్న కాంగ్రెస్ నాయకుల నోర్లను ఫినాయిల్ పోసి కడగాలని మంత్రి హరీశ్రావు అన్నారు. రంగనాయకసాగర్ రిజర్వాయర్లో ముంచితే అందులో నీళ్లు ఉన్నయా? లేవా? అన్నది వీళ్లకు అర�
‘కాంగ్రెస్, బీజేపీ నాయకులు కాళేశ్వరం నీళ్లను చూడండి.. ప్రాజెక్ట్ మనిగిపోయిందని అన్నారుగా.. ఇప్పుడు ఇక్కడికి అచ్చి చూడండి ఎన్ని నీళ్లువోతున్నయో’ అంటూ జగిత్యాల జిల్లా అంతర్గాం గ్రామానికి చెందిన రైతు రా�
చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు కాంగ్రెస్కి ఇంకా పెద్దరికం మీద ఆశ చావడం లేదు. బీజేపీని ఎదిరించే శక్తి లేక, సొంతంగా అధికారంలోకి వచ్చే సత్తువ లేక, ప్రాంతీయ పార్టీల భుజాలమీదికెక్కి సింహాసనం అందుకోవాలని
బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో విపక్షాలు కలువడం, మోదీ సర్కార్ను గద్దె దింపడం కాంగ్రెస్ పార్టీ ముఖ్యులకు ఇష్టం లేదని శాసన మండలి చైర్మ న్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా బీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వేల్పూర్లో మంగళవారం నిర్�
Rahul Gandhi | ఖమ్మం వేదికగా కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ తీవ్రంగా ప్రతిస్పందించింది. బీజేపీతో సంబంధం అంటగట్టేందుకు రాహుల్ ప్రయత్నించడంపై గులాబీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీ�
‘ప్రజాస్వామ్యంలో కనిపించే అత్యంత సుందర దృశ్యాల్లో ఒకటేమిటంటే, అతి సాధారణ ఓటర్లు అత్యంత శక్తిమంతులకు ఎదురునిలవటం, వారిని ఓడించటం-అమితావ్ ఘోష్ ’. గతంలో ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, ఈ కాలంలో చిరంజీవి ఇంకా ఎంత�
కాంగ్రెస్తో ఫిక్సింగ్ వల్లే హుజూరాబాద్ ఉప ఎన్ని క, నిజామాబాద్, కరీంనగర్ లోక్సభ, దుబ్బాక, మునుగోడు ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధ్యమైందని మంత్రి ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ నేత ఈటల రాజేందర్�
ప్రతిపక్షాలు ఉస్మానియా దుస్థితిపై నోరుమెదపక ముం దే కేసీఆర్ ఆ పురాతన దవాఖానను స్వయంగా సందర్శించారు. అనేక చోట్ల పైకప్పు పెచ్చులూడటం, గోడలు దెబ్బతినటం, వర్షపు నీరు ధారాపాతంగా కారటం, మొత్తంగా దవాఖాన భవనం శ�