మేఘాలయాలో (Meghalaya) ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. తాజా మాజీ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకు (Conrad Sangma) స్థానిక పార్టీలైన యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (UDP), పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ (PDF) మద్దతు ప్రక�
నాగర్కర్నూల్ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రగతి, సంక్షేమాన్ని చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి చెప్పారు. ఆ
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. దీంతో పార్టీ మ
Sharad Pawar | దేశమంతటా మార్పు గాలులు వీస్తున్నాయని, వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని రాజకీయ కురువృద్ధుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్పవార్ వ్యాఖ్యానించారు. మహారాషట్రలో�
Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi ) ప్రస్తుతం ఇంగ్లాండ్ (England) లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా రాహుల్ (Rahul) బ్రిటన్ పార్లమెంట్ (British Parliament)లో ప్రసంగించనున్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే రూ.2 లక్షల రుణమాఫీ, ఏడాది తిరక్కుండానే 2 లక్షల ఉద్యోగాలు, పేదలకు రూ.5 లక్షల ఉచిత వైద్యం, ఇంటి నిర్మాణానికి ఉచితంగా రూ. 5 లక్షలు, బెల్టుషాపుల రద్దు అని ఎన్నికల హామీలను గుప్ప�
Kasba Peth | బీజేపీకి కంచుకోటగా ఉన్న అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 28 ఏళ్లుగా కాషాయ పార్టీ గెలుస్తున్న మహారాష్ట్రలోని కస్బా పేట (Kasba Peth ) సీటును ఉప ఎన్నికలో హస్తగతం చేసుకుంది.
మూడు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. త్రిపుర (Tripura), నాగాలాండ్ (Nagaland)లో బీజేపీ, దాని మిత్రపక్షాలు మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకునే దిశగా సాగుతున్నాయి. అయితే మేఘాలయలో (Meghalaya) మాత్రం అధికార, ప్
త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల (Assembly elections results) కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్ల లెక్కింపుతో అధికారులు కౌంటింగ్ (Counting) ప్రక్రియ ప్రారంభించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలకేంద్రంలో బీఆర్ఎస్ నాయకులపై బుధవారం కాంగ్రెస్ నాయకులు జెండా కర్రలతో దాడిచేశారు. ఈ ఘటనలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సట్ల రవి, సోమనపల్లి సర్పంచ్ ఉద్దమారి మహేశ
తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న ఫలాలను తామూ ఆస్వాదించాలని ఆరాటపడుతున్నది యావత్ దేశం. తెలంగాణ ప్రజల వలె సంతోషంగా జీవించే రోజులు తమకూ రావాలని దేశంలోని ప్రజలు పరితపిస్తున్నారు.