సీఎం కేసీఆర్ సారథ్యంలోనే రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అ�
జనగామ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే టీ రాజయ్య, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న తర్వాత మీడియాతో మాట్లాడారు.
తన స్వార్థం కోసం తిన్నింటి వాసాలు లెక్కపెట్టే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను విమర్శించే అర్హత, స్థాయి లేదని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధ�
ప్రజలకు కావాల్సింది పేల్చేటోళ్లు, కూల్చేటోళ్లు కాదని, నిర్మించేటోళ్లు, పునాదులు తవ్వేటోళ్లు కావాలని హరీశ్రావు స్పష్టం చేశారు. పేల్చటోని చేతికో.. కూల్చెటోనీ చేతికో పోతే తెలంగాణ ఆగమైతదని హరీశ్ రావు అన్�
భారత్తో సహా ప్రపంచ వ్యాప్తంగా 30కి పైగా దేశాల ఎన్నికల్లో ఇజ్రాయెల్ కాంట్రాక్ట్ బృందం ‘టీమ్ జార్జ్’ జోక్యం చేసుకున్నట్లు అంతర్జాతీయ జర్నలిస్టుల కన్సార్టియం ఒక పరిశోధనాత్మక నివేదికను బుధవారం విడుదల చే
నేపాలీ కాంగ్రెస్ నాయకులు, ఎంపీ డాక్టర్ చంద్ర భండారి నివాసంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో భండారితోపాటు ఆయన తల్లి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారిద్దరు కిర్తిపూర్లోని దవాఖానలో చికిత్స �
త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులుతీరారు. సీఎం మాణిక్ సాహా అగర్తలాలో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు.
త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటలవరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 60 స్థానాల్లో 259 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారిలో 20 మంది మహిళలున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. బుధవారం తెల్లవారుజామున తిరుపతిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కు
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రజలను ఆకట్టుకునేందుకు కర్నాటక కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందించింది. ఫిబ్రవరి 16 నుంచి ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
గుజరాత్కు చెందిన పారిశ్రామికవేత్త అదానీ కోసం ప్రధాని మోదీ పని చేశారని, ఇప్పుడు మోదీ కోసం పని చేసిన వారు గవర్నర్లగా నియమితులయ్యారంటూ కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఆదివారం ట్వీట్ చేశారు. ఇక ప్రజల కోసం ఎ�