ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్ (Nagaland), మేఘాలయ (Meghalaya) అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ (Polling) కొనసాగనుంది.
East to west yatra | అరుణాచల్ ప్రదేశ్లోని పాసిఘాట్ నుంచి గుజరాత్లోని పోర్బందర్ వరకు రాహుల్ గాంధీ యాత్ర కొనసాగేలా రూట్ను రూపొందిస్తున్నట్లు జైరాం రమేష్ ఆదివారం తెలిపారు. ఈసారి తూర్పు నుంచి పడమర వరకు చేపట్టే య�
Priyanka Gandhi | కాంగ్రెస్ (Congress) పార్టీ 85వ ప్లీనరీ (Party Plenery) సమావేశాలు ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాజధాని రాయ్పూర్ ( Raipur) లో రెండో రోజు కొనసాగుతున్నాయి. అయితే ప్రియాంక సహా ఇతర అగ్రనేతను ఆహ్వానించేందుకు చేసిన ఏర్పాట్లు ప్రస్తుతం చ
ఏ రాజకీయ పార్టీలో గుర్తింపు రావాలన్నా ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఏండ్ల తరబడి పార్టీలో జెండాలు మోస్తున్న తమకు గుర్తింపు రావడం లేదని దాదాపు అన్ని పార్టీలలో వాపోయేవారు ఉంటారు.
MLC Kavitha | దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకోవడం ప్రజాస్వామ్యాని�
KTR | KTR | కేసీఆరే గులాబీ జెండా పట్టుకొని బయలుదేరకపోతే.. తెలంగాణ వచ్చునా?.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఇద్దరికి పార్టీ అధ్యక్ష పదవులు వచ్చునా? అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించార�
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావంతో కాం గ్రెస్, బీజేపీ తప్ప దేశానికి మరో దిక్కులేదనే అపోహ పటాపంచలు కాబోతున్నది. గతం, వర్తమానం, భవిష్యత్తుపై ఆలోచనలు చేసే బీఆర్ఎస్ భారతదేశానికి ఒక దిక్సూచిగా నిల�
Mallikarjun Kharge | 2024 సార్వత్రిక ఎన్నికల( 2024 National Elections)పై ఏఐసీసీ చీఫ్ (AICC
chief) మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ( 2024
National Elections) కాంగ్రెస్ (Congress) నేతృత్వంలోని కూటమిదే విజయమని అన్నారు.
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 52 ఏండ్లైనా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆయన పెండ్లి ఎప్పుడు చేసుకుంటారా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తాజాగా తన వివాహంపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి
నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ వేగవంతం చేసింది. 20 ఏండ్లుగా ఈశాన్య రాష్ట్రాలను పాలించిన పార్టీలు ఎలాంటి అభివృద్ధీ చేపట్టలేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు.
అదానీ-హిండెన్బర్గ్ రగడపై విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ మరోసారి డిమాండ్ చేసింది. ఈ ఉదంతంపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగ�