షిండే-బీజేపీ ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ సహా ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో పలువురిపై అవినీతి, ఈడీ కేసులు ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకొని అధికార బీజేపీ.. ఈ తిరుగుబాటు పర్వం నడిపిందనే విమర్శలు వస్తున్నాయి. ఎన్�
ఆడిన మాట తప్పడం, అబద్ధాలు ప్రచారం చేయడం, నమ్మినవారిని నట్టేట ముంచడమే తమ సంస్కృతి అని కాంగ్రెస్ పార్టీ మరోసారి రుజువు చేస్తున్నది. తాము గెలిచిన రాష్ర్టాల్లో ఒకలా, మిగతా రాష్ర్టాల్లో మరోలా ప్రవర్తిస్తూ ప�
కాంగ్రెస్ (Congress) అంటే స్కాంల పార్టీ అని మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay) అన్నారు. ఆ పార్టీ నాయకులు అవకాశవాదులని విమర్శించారు. తెలంగాణకు (Telangana) ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi).. రిమోట్ గాంధీగా మారిపోయారని మంత్రి ప్రశాంత్ రెడ్డి (Minister Prashanth Reddy) అన్నారు. ఇక్కడి సన్నాసులు ఏది రాసిస్తే అది చదివేందుకు రాహుల్ అవసరం లేదని ఎద్దేవాచేశారు. కాంగ్�
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లీడర్ కాదని రీడరని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు. రెండుసార్లు ఏఐసీసీ అధ్యక్ష పదవిని అర్దాంతరంగా వదిలి పెట్టారని విమర్శించారు.
అయ్యా! ఇండ్ల పట్టాలు ఇవ్వండి అని అడిగితే ప్రాణాలు తీసిన చరిత్ర కాంగ్రెస్ది అని యావత్తు తెలంగాణ ఆ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం ఖమ్మం సభలో రాహుల్గాంధీ ప్రకటించిన హామీలపై ధ్వజమెత్తింది.
ప్రతి ఎన్నికకు ఒక రీతి.. రాష్ర్టానికో నీతి.. ఇదీ కాంగ్రెస్ కుటిల విధానం. మాటమీద నిలబడని నైజం. అధికారదాహంతో అడ్డగోలు హామీలివ్వడం.. ఆపై వాటిని అటకెక్కించడం కాంగ్రెస్ దశాబ్దాలుగా అనుసరిస్తున్న సూత్రం. అందు�
సరిగ్గా 42 ఏండ్ల కిందట.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో గిరిజనుల ఊచకోత.. కాంగ్రెస్ పాలనలో జరిగిన మారణ హోమం అది.. ఇప్పటికీ చేదు జ్ఞాపకంగా వెంటాడుతూనే ఉన్నది. అధికారికంగా 13 మంది చనిపోయినట్టు ప్రకటించినా, 250 మ�
దేశం ఈ దుస్థితిలో ఉండటానికి కాంగ్రెస్, బీజేపీ చేసిన పాపాలే కారణం.. ఫ్రంట్లు, టెంట్లు దేశాన్ని బాగు చేయలేవని చరిత్రలో నిరూపితమైంది.. అందుకే దేశం ముందు ప్రత్యామ్నాయ ఫ్రంట్ కాదు.. ప్రత్యామ్నాయ ఎజెండాను ఉంచ�
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ధైర్యముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు డిమాండ్ చేశారు. ఆయన సభకు జనం రాకపోతే తప్పు మాదెలా అవుతుందని ప్రశ్నించా�
‘ఏఐసీసీ అంటే అఖిల భారత కరప్షన్ కమిటీ. మాది బీజేపీ బంధువుల పార్టీ కాదు.. మీదే భారత రాబందుల పార్టీ. దేశంలో అవినీతికి, అసమర్థతకు కేరాఫ్ అడ్రస్.. కాంగ్రెస్' అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే�
‘రాహుల్గారూ దేశాన్ని దోచుకున్న చరిత్ర మీది.. అందుకే మీ పార్టీ పేరు కాంగ్రెస్ నుంచి స్కాంగ్రెస్గా మారిపోయింది’ అని కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్గాంధీపై మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. అవినీతికి కేరాఫ
Minister Vemula | కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణలోనూ కాంగ్రెస్ బలోపేతం అయ్యిందని ఆ పార్టీ నాయకత్వం భ్రమల్లో ఉందని రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula Prashanth Reddy) అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పగటి కలలు కంటున్నారని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం కొడంగల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా
ఆపదలో ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. శనివారం బాలసముంద్రంలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని వివిధ డివిజన�