కేంబ్రిడ్జి యూనివర్సిటీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అనని మాటలను కూడా బీజేపీ ప్రచారం చేస్తూ క్షమాపణలు కోరుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ అన్నారు.
Viral Video | కాంగ్రెస్ పార్టీ గురువారం వినూత్నంగా నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఒక వ్యక్తికి పెళ్లికుమారుడి గెటప్ వేశారు. తలపాగాతోపాటు మెడలో రూ.2,000 నోట్ల దండను వేశారు. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు తమ చేతులతో
దిశా నిర్దేశం లేని వ్యక్తులతో తిరుగుతున్న కొందరు వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ధైర్యముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు రావాలని సవాల్ విసిరారు.
కాంగ్రెస్పార్టీలో పాదయాత్రల లొల్లి ముదిరింది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్రెడ్డి జరపాలని తలపెట్టిన పాదయాత్రను అర్ధంతరంగా నిలిపివేయాలని ఏఐ�
భారత రాష్ట్ర సమితిలోకి వలసల పర్వం కొనసాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతూ...వివిధ పార్టీల నేతలు, యువత భారీగా బీఆర్ఎస్లో చేరుతున్నారు.
రాజకీయ మహామహుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ప్రసిద్ధి. రెండు మూడు తరాల నుంచి రాజకీయాలే వీరికి పరమావధి. ఇలాంటి కుటుంబాలు ఇంతకుముందు జిల్లాకు ఒక్కటీ, రెండు ఉండేవి.
మహబూబ్నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలు జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎన్నికలు కొనసాగగా.., ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ ర�
మహారాష్ట్రలో బీఆర్ఎస్లోకి చేరికల జోరు కొనసాగుతున్నది. ఇప్పటికే బీజే పీ, కాంగ్రెస్, శివసేన, ఆప్ తదితర పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు బీఆర్ఎస్లో చేరగా.. మరో కీలక నేత గులాబీ కండువా కప్పుకునేందుకు
Congress protests | కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, జమ్ముకశ్మీర్తోపాటు చండీగఢ్లో భారీ ర్యాలీలను కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలపై హిండెన్బర్గ్ ఇచ్చిన రిపోర్ట్పై జాయ
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రతి ఒక్కరూ ఆకర్శితులవుతున్నారని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల�
బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలెం గ్రామాన
బీజేపీతో పాటు ఇతర జాతీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థలనుంచి భారీగా విరాళాలు వస్తున్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) పేర్కొన్నది.
కాంగ్రెస్ నాయకత్వం కేవలం అధికారం కోసం మరొకమారు నటనలు చేస్తున్నదా, లేక ఆ పార్టీ విధానాల్లో, వ్యవహారశైలిలో ఏదైనా మార్పు కూడా వస్తున్నదా? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పోవాలన్నది సరైన ఆలోచనే.