Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి గుజరాత్ (Gujarat)లోని సూరత్ (Surat) కోర్టు రెండేండ్లు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ (Rahul) రాజకీయ భవితవ్యంపై తీవ్ర చర్చ జరుగుతోంది
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆ పార్టీ నాయకులను ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డె�
Hyderabad | యజమానికి తెలియకుండా అపార్టుమెంట్లోని మూడు ఫ్లాట్స్లను అద్దెకిచ్చి యాజమానిని భయబ్రాంతులకు గురిచేస్తున్న ముగ్గురిపై కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జి.వ�
మాజీ ఎమ్మెల్యే, రాజకీయ చాణక్యుడైన చల్లా వెంకట్రామిరెడ్డి బీఆర్ఎస్లో చేరడంతోనే సీఎం కేసీఆర్ ఆయనను ఎమ్మెల్సీ ఇవ్వడంతో నడిగడ్డలో రాజకీయం వేడెక్కింది. దీంతో విపక్షాలు చేపట్టిన దుష్ప్రచారానికి తెరపడిం
తెలంగాణ రాష్ట్ర సర్కారు తొమ్మిదేండ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆత్మీయ సమ్మేళనాల పేరిట కార్యక్రమాలను నిర్వహించడానికి సిద్ధమవుతోంది.
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యపోరు మరోసారి బయటపడింది. కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ చైర్మన్ మదన్మోహన్రావు మాజీ మంత్రి షబ్బీర్ అలీపై పలు విమర్శలు గుప్పించారు. ఈ మేరకు సోమవారం ఆయన జిల్ల�
Congress | ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యంగా కాంగ్రెస్ పాలనలో ఏపీపీఎస్సీలో జరిగిన అవినీతి, అక్రమాల గురించి రాష్ట్రంలోని ఏ నిరుద్యోగిని కదిపినా కథలు కథలుగా చెప్తారు. స్వార్థ రాజకీయాలతో నాటి పాలకులు తెలంగాణ నిరుద్య�
Akhilesh Yadav | ప్రతిపక్ష పార్టీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న బీజేపీకి రానున్న రోజుల్లో రాజకీయంగా సమాధి తప్పదు. గతంలో ఇదే విధంగా వ్యవహరించిన కాంగ్రెస్కు పట్టిన గతే బీజేపీకీ పడుతుంది. దే�
Jeevan Reddy | కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి చుక్కెదురైంది. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న చిటికెన నవీన్ కుమార్ కుటుంబీకులను పరామర్శించేందుకు ఆయన ఆదివారం సిరిసిల్ల పట్టణానికి వెళ్లారు. కానీ పరామర్శించేందు�
Revanth Reddy | నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వర్గపోరు బయటపడింది. గాంధారి మండల కేంద్రంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎదుటే సుభాష్ రెడ్డి, మదన్మోహన్రావు వర్గాలు తన్నుకున్నారు. బహిరంగంగానే ము�
అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో ఇప్పటికే 600 మదర్సాలను మూసివేశామని, త్వరలో ఇతర మదర్సాలను కూడా మూసివేస్తామని పేర్కొన్నారు.
బీజేపీపై ఉమ్మడిగా పోరు సాగించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్యాదవ్ నిర్ణయించినట్టు ఎస్పీ నేత కిరణ్మయి నందా తెలిపారు.