Telangana | అది రాజకీయ యుగం. ఎన్నికల సీజన్. అధికార సౌధాన్ని చేర్చే దారి. దానిపక్కన ఒక పులి కూర్చొని ఉంది. ముసలిది! ఒళ్లు డస్సిపోయి, సత్తువ సడలిపోయి, పళ్లు ఊగిపోయి, గోళ్లు ఊసిపోయి, కళ్లు మాడిపోయి, వేటాడే చేవ చచ్చినా �
‘కాంగ్రెస్, బీజేపీవి ప్రగల్భాలు.. బీఆర్ఎస్వీ పథకాలు. ప్రతిపక్షాల మాయ మాటలు నమ్మి ఆగంకావద్దు. మేలు చేసిన వారిని మరిచిపోవద్దు’ అని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు అన్నారు.
కాంగ్రెస్కే గ్యారంటీ లేదు.. ఆ పార్టీ ఇస్తున్న ఆరు పథకాల హామీలకు గ్యారంటీ ఎక్కడుంటుదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. ఓట్ల కోసమే సాధ్యం కాని హామీలు ఇస్తున్నదని దుయ్యబట్టారు
బీఆర్ఎస్కు యువకుల సంపూర్ణ మద్దతు ఉన్నదని, గడిచిన రెండు ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు.
కాంగ్రెస్ నేత మధుయాష్కీగౌడ్ అనుచరులు ఢిల్లీలో వీరంగం వేశారు. ఢిల్లీలోని తెలంగాణభవన్లో మీడియాతో మా ట్లాడుతున్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ గోనె ప్రకాశ్పై దాడికి ప్రయత్నించారు. మధుయా ష్కీ గురించి మాట�
చిత్తశుద్ధి కొరవడి చేసే ఏ కార్యక్రమమైనా ఆచరణలో ఆశించిన ఫలితాలనివ్వదని చరిత్రలో అనేకసార్లు నిరూపితమైంది. చట్టసభల్లో ఆ బిల్లు పాసైందనే సంబరం కంటే ఆ బిల్లు ఆచరణ సాధ్యం కాదని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చ�
చంద్రయాన్పై లోక్సభలో గురువారం వాడీవేడి చర్చ జరిగింది. చంద్రయాన్-3 విజయం మాదంటే.. మాదంటూ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పొట్లాడుకున్నాయి. ఇస్రో శాస్త్రవేత్తల ఘనతను కొట్టేసేందుకు రెండు జాతీయ పార్ట
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల పథకంతోపాటు మిషన్ కాకతీయ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి, ఇతర మధ్యతరహా, చిన్న ప్రాజెక్టుల పూర్తితో �
యాభై ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలో చేసిందంతా అవినీతి, అక్రమాలేనని, వాళ్లు మళ్లీ అధికారంలోకి వచ్చినా చేసేది అదేనని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
కాంగ్రెసోళ్లు చెప్పే కల్లబొల్లి మాటలను నమ్మితే 60 ఏండ్లు వెనక్కి పో తామని సమాచార, పౌరసంబంధాలు, గనుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 60 ఏండ్లలో చేయ ని అభివృద్ధి 9 ఏండ్లలో సీఎం
సీఎం కేసీఆర్ భోళా శంకరుడు.. అడగకముం దే వరాలిచ్చే గొప్ప మనిషి’ అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు కొనియాడారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేసి ఆయన సారథ్యంలోని సర్కారుకు పట్టంగ�
అసెంబ్లీ ఎన్నికలపై కమ్యూనిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసే బరిలోకి దిగాలని నిర్ణయించాయి. గురువారం సీపీఎం, సీపీఐ నేతలు ఉమ్మడి సమావేశం నిర్వహించారు.
ఎల్బీనగర్ కాంగ్రెస్లో టికెట్ లొల్లి ఢిల్లీకి చేరింది. గల్లీ స్థాయిలో తామే అభ్యర్థులమంటూ పోరాటం చేసిన కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వేదికగా స్థానికేతరులకు టిక్కెట్ ఇవ్వొద్దంటూ అగ్రనాయకులకు వినతి పత్ర
సీఎం కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. తొమ్మిదేళ్లలో రాష్ర్టాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చ